Author: Editor

AP

జనంలోకి పవన్.. ఇక తగ్గేదేలే..

ప్రతిరోజు మూడు సభలకు పవన్ హాజరు కానున్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలను కవర్ చేసేలా పవన్ పర్యటనలు ఉండబోతున్నాయి. దీనిపై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బహిరంగ సభలు….

AP

ఎన్నికల వేళ జగన్ కొత్త వరాలు పనిచేస్తాయా..?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని జగన్ కసిగా ప్రయత్నిస్తున్నారు. అటు సంక్షేమ పథకాలతో పాటు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను శత శాతం అమలు చేసినట్లు చెప్పుకొస్తున్నారు. తాను వస్తేనే సంక్షేమం కొనసాగుతుందని.. చంద్రబాబు అధికారంలోకి వస్తే….

రామాలయానికి ఉగ్రవాదుల బెదిరింపులతో అయోధ్యలో హైఅలర్ట్ నెలకొంది..

రామాలయానికి ఉగ్రవాదుల బెదిరింపులతో అయోధ్యలో హైఅలర్ట్ నెలకొంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. జైషే మహ్మద్ గ్రూపు హెచ్చరికలతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి.   జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి….

మూసీ నదిపై ఆర్కిటెక్ట్‌లతో సీఎం రేవంత్ సమావేశం..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాడు ప్రముఖ గ్లోబల్ సిటీ ప్లానర్లు, డిజైనర్లు, మెగా మాస్టర్ ప్లాన్ డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లతో వివరణాత్మక చర్చలు జరిపారు. మూసీ నదిపై మాట్లాడారు. మారథాన్ బ్యాక్-టు-బ్యాక్ మీటింగ్ సెషన్‌లు ప్రధానంగా 56-కిలోమీటర్ల పొడవున్న మూసీ….

ప్రగతి భవన్ మరుగుదొడ్లకు 35 లక్షలా? కాంగ్రెసోళ్లూ అంతేనా?

కెసిఆర్ వందల కోట్ల ఖర్చుతో ప్రగతి భవన్ నిర్మించుకున్నారు. కుక్కల కోసం లక్షలు ఖర్చుపెట్టి షెడ్లు నిర్మించుకున్నారు. చివరికి కోట్లు ఖర్చు చేసి బ్యాడ్మింటన్ కోర్టులు కూడా నిర్మించుకున్నారు.. వారు ఉపయోగించుకునే బాత్రూంలకు బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం కల్పించుకున్నారు. మేము అధికారంలోకి….

AP

ఆదిలోనే జగన్ కు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్..!

కాంగ్రెస్ అగ్రనాయకత్వం షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ముందుగా కడప జిల్లా ఇడుపలపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద షర్మిల నివాళులర్పించారు. తండ్రి ఆశీర్వాదం తీసుకున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీని….

AP

నాడు జగనన్న బాణం.. నేడు కాంగ్రెస్‌ కు బ్రహ్మస్త్రం!?..

పదేళ్ల క్రితం.. మనీలాండరింగ్‌ కేసులో దివంగత ముఖ్యమంత్రి తనయుడు, నేడు ఏపీ ముఖ్యమత్రి అరెస్ట్‌ అయ్యారు. ఆ సమయంలో ఆయన సోదరి, నేడు ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌.షర్మిల ‘నేను జగన్న వదిలిన బాణాన్ని’ అంటూ ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టారు. అప్పటికే జగన్‌….

బీఆర్ఎస్ ను బొంద పెడతామన్న రేవంత్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రముఖ వ్యాపార దిగ్గజాలతో భేటీ అయ్యారు. దావోస్ పర్యటనలో బిజీబిజీగా గడిపిన రేవంత్ రెడ్డి ఆపై లండన్లో మూసి పునరుద్ధరణ,….

దేదీప్యమానం అయోధ్య బాల రాముడి దర్శనం.. ఫొటోలు వైరల్..

అయోధ్య రామ మందిరంలో బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సమయం ఆసన్నమవుతోంది. మరో రెండు రోజుల్లో కన్నుల పండుగగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే విగ్రహాన్ని రెండు రోజుల కిందట గర్భగుడిలో చేర్చారు. ఈ విగ్రహాలకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి…..

పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపు కోసం మోదీ వేసిన బిగ్‌ స్కెచ్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ… గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఎమ్మార్పీస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్సీ స్టేడియంలో నిర్వహించిన మాదిగల విశ్వరూ సభకు మోదీ ముఖ్య….