Author: Editor

AP

మంత్రి రోజాకు ఈసారి టికెట్ దక్కుతుందా..?

మంత్రి రోజాకు ఈసారి టికెట్ దక్కుతుందా? దక్కినా ఆమె ఎమ్మెల్యేగా గెలవగలరా? అంటే ముమ్మాటికీ లేదనే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో నగిరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో సైతం ఆమె విజయం సాధించారు. అయితే రెండుసార్లు….

AP

దారి తప్పిన చంద్రబాబు హెలికాప్టర్..

టిడిపి అధినేత చంద్రబాబు పర్యటనలో కలకలం రేగింది. ఆయన పర్యటిస్తున్న హెలికాప్టర్ కొద్దిసేపు దారి తప్పింది. దీంతో అంతా అయోమయానికి గురయ్యారు. కొద్దిసేపటికి గమ్య స్థానానికి చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్న….

అయోధ్య బాలరాముడి ముఖం ఇలా ఉంటుంది.. వైరల్ పిక్..

తాజాగా అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా ఐదేళ్ల వయసున్న బాలరాముడి విగ్రహ ముఖరావింద చిత్రాలు బయటకు వచ్చాయి.   తొలుత ముఖానికి వస్త్రం కప్పి ఉన్న ఫొటోలు విడుదల కాగా.. ఇప్పుడు ఆయన ముఖ అరవిందం బయటకు వచ్చింది. మోము….

కబ్జా చేసిన బీఆర్ఎస్ నేతలపై ఉక్కుపాదం.. రంగంలోకి సిట్‌..

సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి భూమి కబ్జా.. సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి కొత్త రాజిరెడ్డికి చెందిన భూమి విషయంలో బీఆర్‌ఎస్‌ నాయకులు చీటి రామారావుతోపాటు కొంతమంది నాయకులు జోక్యం చేసుకుని మూడేళ్లుగా ముప్పు తిప్పలు పెడుతున్నారు. మూడేళ్లుగా తన భూమి తనకు దక్కకుండా….

తెలంగాణ రైతుకు ప్రధాని కితాబు.. వర్చువల్ గా మాట్లాడిన మోదీ.

భారత ప్రధాని నుంచి కరీంనగర్‌ జిల్లా చొప్పదండి రైతుకు ప్రశంసలు దక్కాయి. వికసిత భారత్‌ సంకల్ప యాత్రలో భాగంగా కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మార్కెట్‌ యార్డు రోడ్డులో అధికారులు గురువారం సభ నిర్వహించారు. వర్చువల్‌గా ప్రధాని మోదీ మండలంలోని పెద్దరూర్మపల్లి గ్రామానికి….

AP

బొత్స కోటకు బీటలు.. టిడిపిలోకి భారీగా చేరికలు..

మంత్రి బొత్స సత్యనారాయణకు షాక్ తగిలింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో టిడిపిలో చేరికలు భారీగా పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు బొత్స నీడలో ఉన్న నాయకులు సైతం టిడిపిలో చేరుతుండడం విశేషం. రాజకీయంగా పేరు మోసిన కుటుంబాల సైతం తెలుగుదేశం పార్టీ….

AP

విపక్ష నేతలను తిట్టడమే టికెట్ దక్కించుకునేందుకు కొలమానమా..?

మొన్న ఆ మధ్యన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి విషయంలో జగన్ చేసిన కామెంట్స్ అంటూ ఒక రకమైన ప్రచారం జరుగుతోంది. టికెట్ కావాలంటే రూ.180 కోట్లు డిమాండ్ చేశారని టాక్ నడిచింది. పైగా ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు,….

అయోధ్య రామాలయం.. కేంద్రం మరో వరం..

అయోధ్య రామాలయంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం దగ్గర పడుతోంది. జనవరి 22న సోమవారం మధ్యాహ్నం 12:29:08 గంటలకు అభిజిత్‌ లగ్నంలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే బాలరాముడి విగ్రహం బుధవారం అయోధ్యకు చేరుకుంది…..

రేవంత్ సంచలన నిర్ణయం.. తెలంగాణ నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు..

కొన్ని సంవత్సరాల క్రితం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం అధ్యక్షురాలు వంకాయలపాటి మమత భర్త ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ చేశారు. అయితే కొద్ది రోజులకే ఆయన సర్వీస్ పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. విద్యుత్ శాఖలో రిటైర్డ్….

కవిత తిరుగుబాటు…

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మరొకసారి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చింది. గతంలో రెండు మార్లు విచారించిన ఈడీ.. కవిత సుప్రీంకోర్టుకు వెళ్లడంతో తదుపరి చర్యలు తీసుకోకుండా సైలెంట్ అయిపోయింది. తెలంగాణ ఎన్నికల సమయంలో కవితను….