మల్కాజ్ గిరి నుంచి బండ్ల గణేష్.. నిజామాబాద్ నుంచి దిల్ రాజు.. కాంగ్రెస్ ఎంపీ సీట్ల క్యూ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలకూ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే ఇన్చార్జీలను నియమించి క్షేత్రస్థాయిలో పార్టీ బలా బలాలను అంచనా వేస్తోంది. క్యాడర్ను సమాయత్తం చేస్తోంది. మరోవైపు సీఎం రేవంత్రెడ్డి రెండు రోజుల క్రితం లోక్సభ….









