Author: Editor

మల్కాజ్ గిరి నుంచి బండ్ల గణేష్.. నిజామాబాద్ నుంచి దిల్ రాజు.. కాంగ్రెస్ ఎంపీ సీట్ల క్యూ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలకూ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే ఇన్‌చార్జీలను నియమించి క్షేత్రస్థాయిలో పార్టీ బలా బలాలను అంచనా వేస్తోంది. క్యాడర్‌ను సమాయత్తం చేస్తోంది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజుల క్రితం లోక్‌సభ….

మహిళలకు ఉచితబస్సు మంటలు.. ప్రజాభవన్ ముందు ‘అంటుకున్నాయి’..

తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆటోవాలాలు నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంటామని చెబుతున్నా.. నిత్యం ఎక్కడో ఒకచోట నిరసన తెలుపుతున్నారు. గురువాసం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రజాభవన్‌ ఎదుట ఓ ఆటో ఆగింది…..

మధ్యంతర బడ్జెట్‌లో ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవీ..

బడ్జెట్‌ అనగానే చాలా మంది చూసేది ఏయే ధరలు పెరుగుతాయి.. వేటి ధరలు తగ్గుతాయి. పేద, మధ్య తరగతి ప్రజల దృష్టంతా వీటిపైనే ఉంటుంది. ఈ రెండే కావాలి. నిర్మలా సీతారామన్‌ గురువారం(ఫిబ్రవరి 1న) ప్రవేశపెట్టిన 2004-25 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో….

కేసీఆర్‌ మకాం ఇక కరీంనగర్‌ లోనే.. తెలంగాణ భవన్‌లో ఏర్పాట్లు. !

భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణకు పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇక తన మకాం కరీంనగర్‌కు మార్చబోతున్నారా.. అక్కడి నుంచే పార్టీని నడిపించబోతున్నారా? ఎంపీ ఎన్నికలు అయ్యే వరకు కరీంనగర్‌ కేంద్రంగానే పనిచేయబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది….

ఆడవాళ్లకే కాదు.. మగాళ్లకు ఇక ఆర్టీసీ బస్సు…

మహిళలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం. ఆడవారిని గౌరవించడం మన సంప్రదాయం” అని ఆర్టీసీ బస్సుల్లో ఒకప్పుడు నినాదాలు కనిపించేవి. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలో వచ్చిందో.. ఆడవారి కోసం ప్రత్యేకంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు మహాలక్ష్మి అనే పథకాన్ని….

AP

యూపీ నుంచి రాజ్యసభకు చిరంజీవి.. బిజెపి ఆఫర్..

ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి ఉమ్మడి ఏపీలో 18 ఎమ్మెల్యే సీట్లను సాధించారు. తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్రమంత్రి పదవి చేపట్టారు. రాష్ట్ర విభజన తరువాత సైలెంట్ అయ్యారు. రాజ్యసభ పదవీకాలం పూర్తి కావడంతో రాజకీయాలకు….

AP

ఏపీలో సలహాదారుల ఖర్చు రూ.680 కోట్లు.. జనసేన సంచలనం..

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద ఎత్తున సలహాదారులను నియమించింది. గత ఎన్నికలకు ముందు పనికొచ్చిన వారిని.. ఈ ఎన్నికల్లో పనికొస్తారని చాలామందిని సలహాదారులుగా నియామకాలు చేసింది. మరోవైపు కుల కార్పొరేషన్లు, ఫెడరేషన్లను ఏర్పాటు చేసింది. వాటికి పాలకవర్గాలను నియమించింది. అయితే….

కేంద్ర మధ్యంతర బడ్జెట్.. ఈ అంశాలే కీలకం..

అమెరికా వృద్ధి రేటు నేలచూపులు చూస్తోంది. చైనా నిర్మాణరంగం ఊగిసలాటలో ఉంది. రష్యా_ ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. ఇరాన్, ఇరాక్, పాక్, పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కూడా సరిహద్దుల్లో దాడులు చేస్తోంది. సో.. ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒకచోట ఏదో….

తెలంగాణ కోరిన గ్రాంట్లు నిర్మల ఇస్తారా..?

భారత రాష్ట్ర సమితిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల కేంద్రం నుంచి చాలా వరకు గ్రాంట్లు రాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి ఆపన్నహస్తాన్ని….

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ…

తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం రేవంత్‌రెడ్డి గుడ్‌ న్యూస్‌ చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. త్వరలో 15 వేల పోలీస్‌ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్డీ స్టేడియంలో బుధవారం 7,094 మంది స్టాఫ్‌….