Author: Editor

AP

రూట్ మార్చిన సుజనా చౌదరి.. టార్గెట్ ఫిక్స్.

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో సుజనా చౌదరి ఒకరు. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు. రాజ్యసభ పదవి ఇచ్చి.. కేంద్రమంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. అటువంటి సుజనా చౌదరి ఎన్నికల తరువాత బిజెపిలో చేరారు. చంద్రబాబు దగ్గరుండి బిజెపిలోకి పంపించారని కామెంట్….

AP

పోటీపై డిఫెన్స్ లో మంత్రి విడదల రజిని..

మంత్రి విడదల రజిని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో ఆమెకు పరిస్థితులు అనుకూలించడం లేదా? స్థానిక వైసీపీ శ్రేణులు ఆమెకు సహకరించడం లేదా? ఆమె పునరాలోచనలో పడ్డారా? ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా ఆమె పరిస్థితి….

అద్వానీకి భారతరత్న ..

బీజేపీ దిగ్గజ నేత. రాజకీయ కురవృద్ధుడు లాక్‌ కృష్ణ అధ్వానీకి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ మేరకు ఆయన శనివారం(ఫిబ్రవరి 3న) ట్వీట్‌ చేశారు. ‘శ్రీ ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ఇస్తున్నామని ప్రకటించడం….

మీకు ఉచిత విద్యుత్తు కావాలంటే ఇది కంపల్సరీ…

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తోంది…..

ప్రజాపాలన దరఖాస్తులో పొరపాట్లు దొర్లాయా.. ఇది మీకోసమే..!

ఇక ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 1,09,01,255 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 12 నాటికే రికార్డు టైంలో డేటా ఎంట్రీ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఇందులో కొందరు ఒకటికన్నా ఎక్కువ దరఖాస్తులు సమర్పించినట్లు ఆన్‌లైన్‌ నమోదు సమయంలో గుర్తించారు. మొత్తం దరఖాస్తుల్లో….

AP

షర్మిలపై పోస్టుల్లో ట్విస్ట్..

పీసీసీ పగ్గాలు అందుకున్న వైఎస్ షర్మిల ను వైసీపీ శ్రేణులు టార్గెట్ చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన తర్వాత ఆమెపై వైసిపి శ్రేణుల అభిప్రాయం మారుతూ వచ్చింది. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న తర్వాత షర్మిల వైసీపీని టార్గెట్ చేసుకున్నారు…..

AP

ఏపీలో సూపర్ సీక్రెట్ గేమ్..

గుంటూరు, కృష్ణాజిల్లాలో వైసిపి పై ఒక రకమైన వ్యతిరేకత ఉంది. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి.. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని జగన్ సర్కార్ పై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అయితే సంక్షేమ పథకాలతో ప్రజల ఆగ్రహాన్ని అధిగమించవచ్చని జగన్….

రైల్వేకు కొత్త సొబగులు.. బడ్జెట్‌లో రూ.2.55 లక్షల కోట్లు..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం(ఫిబ్రవరి 1న) పార్లమెంటులో 2024-25 మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రైల్వే, విమానయాన రంగాలకు కేటాయింపులపై కీలక ప్రకటన చేశారు. పీఎం గతిశక్తి పథం కింద మూడు కారిడార్లు నిర్మిస్తామని చెప్పారు. ఈసారి….

AP

వల్లభనేని వంశీకి అరెస్టు వారెంట్.. ఏకంగా నాలుగు..!

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మరోసారి వార్తల్లో నిలిచారు. కోర్టు ఆయనకు అరెస్టు వారెంట్ జారీ చేయడమే అందుకు కారణం. గతంలో ఓ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. ఎన్నికల ముంగిట ఇదో….

AP

ఆ నేతలను పక్కన పెట్టిన జగన్.. కారణమేంటి.?

వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడుతున్నారు. ఈ జాబితాలో కొందరు తాజా మాజీ మంత్రులు సైతం ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవైపు అభ్యర్థులను మార్చుతూనే.. పార్టీ బాధ్యులను సైతం జగన్ మార్చడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి….