Author: Editor

AP

రాజ్యసభకు టిడిపి దూరమా..?

ఏపీలో రాజ్యసభ ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వైసిపి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్యేలకు వారిని పరిచయం చేసింది. బి ఫారాలు సైతం అందించింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో స్పష్టత లేకుండా పోయింది. తొలుత….

AP

చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై కీలక ట్విస్ట్..!

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. చంద్రబాబు పై నమోదు చేసిన కేసుల్లో వరుసుగా చార్జ్ షీట్లు దాఖలవుతున్నాయి. మరోవైపు చంద్రబాబుకు లభించిన బెయిళ్ళపై సవాల్ చేస్తూ ఏపీ సిఐడి కోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఎలాగైనా….

ఇక ఫాస్టాగ్స్‌కు ఉండవు.. వాహనదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేంద్రం.!

టోల్‌ ప్లాజా.. అన్ని జాతీయ, రాష్ట్రీయ రహదారులపై ఇవి మనకు కనిపిస్తాయి. పీపీపీ పద్ధతిలో రోడ్ల విస్తరణ చేపడుతున్న ప్రభుత్వాలు.. దానికి అయిన మొత్తాన్ని వాహనదారుల నుంచే వసూలు చేస్తున్నాయి. ఈమేరకు కాంట్రాక్టు సంస్థలు ఆయా రోడ్లపై టోల్‌ ప్లాజాలు ఏర్పాటు….

ఎన్నికల బరిలో సీఎం రేవంత్ సోదరుడు..

తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి పార్టీలు సిద్దం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల గెలిచిన కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. సీఎంగా..పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ సమర్థతకు వచ్చే ఎన్నికలు పరీక్షగా మారునున్నాయి. దీంతో, ఎంపీ అభ్యర్దుల….

రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్న బీఆర్ఎస్ నేతల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా, సీఎం రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ మాజీ మేయర్, బీఆర్ఎస్ నేత బొంతు రామ్మోహన్ కలిశారు. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చిన రామ్మోహన్.. రేవంత్….

AP

ఏపీలో ద్విముఖ వ్యూహంతో బిజెపి..

2014లో టిడిపి,బిజెపి కలిసి పోటీ చేశాయి. జనసేన బయట నుంచి మద్దతు తెలిపింది. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు వచ్చింది. ఆ ఎన్నికల్లో టిడిపి, బిజెపి, జనసేన ఎవరికి వారుగా పోటీ చేశారు. వైసిపి అధికారంలోకి వచ్చిన….

AP

జగన్ కుల ఫార్ములా.. ఆ రెండు నియోజకవర్గాల్లో వర్కౌట్ అవుతుందా..?

కులం కూడు పెట్టదు.. మతం మనుగడనీయదు అంటారు. ఆ నానుడి వింటానికి బాగానే ఉంటుంది గాని.. క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కులాన్ని, రాజకీయాన్ని వేరు చేసి చూడలేం. గత దశాబ్దాలుగా అక్కడ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ….

AP

సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించిన IFTU..

ప్రెస్ నోట్ 11:02:2024   సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం సమర్పించిన IFTU   PSCWU – IFTU   సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది….

కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం మణుగూరు ఏరియా వైస్ ప్రెసిడెంట్ వరదల సమ్మయ్య ఆధ్వర్యంలో ఈరోజు ఓసి ఫోర్ దుర్గ కంపెనీలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది..

కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం మణుగూరు ఏరియా వైస్ ప్రెసిడెంట్ వరదల సమ్మయ్య ఆధ్వర్యంలో ఈరోజు ఓసి ఫోర్ దుర్గ కంపెనీలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క మీటింగ్ కి ముఖ్య అతిథులుగా అధ్యక్షులు రాసూరి శంకర్….

మణుగూరు పట్టణంలోని సురక్ష బస్టాండ్ వద్ద రెండు స్లీపర్ కోచ్ నూతన బస్సులను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు..

  తేదీ:11-02-2024 మణుగూరు మండలం ————————————- ఈరోజు అనగా ఆదివారం మణుగూరు పట్టణంలోని సురక్ష బస్టాండ్ వద్ద పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారి చేతుల మీదగా నూతనంగా రెండు స్లీపర్ కోచ్ బస్సులను ప్రారంభించారు ఎమ్మెల్యే….