Author: Editor

నూతన బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు…

  ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలో నూతనంగా మంజూరైన రెండు కొత్త స్లీపర్ క్లాస్ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ.పాయం వెంకటేశ్వర్లు గారు…   ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,….

ఎన్టీఆర్‌కు జోడీగా మరాఠీ ముద్దుగుమ్మ..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ తర్వాత నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   ఇప్పటికే ఈ మూవీ….

ఆరు గ్యారెంటీలకు 53,196 కోట్లు…

ఎన్నికల్లో ఇచ్చినట్టుగానే రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. ఆరు గ్యారంటీల పథకాల అమలుకు 53,196 కోట్లు కేటాయించి సంక్షేమం, ప్రధాన ధ్యేయంగా తమ సర్కారు పరిపాలన కొనసాగిస్తుందని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే ఆరు గ్యారెంటీ పథకాలే తమ లక్ష్యమని ప్రకటించిన….

బడ్జెట్ వరాలు: రైతుకు రుణమాఫీ.. ఇల్లు కట్టుకునే వారికి రూ. ఐదు లక్షలు..

పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై వరాలు కురిపించింది. శనివారం శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024_2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ….

AP

ఏపీ పార్టీలతో బిజెపి పొలిటికల్ గేమ్..

ఏపీలో బిజెపి బలం అంతంత మాత్రం. అది అందరికీ తెలిసిన సత్యం. కానీ ఆ పార్టీ ఏపీలో విశేషంగా ప్రభావం చూపుతోంది. కేంద్రంలో అధికారం ఉండడంతో అన్ని రాజకీయ పక్షాలతో డబుల్ గేమ్ ఆడుతోంది. రాజకీయ పార్టీల అవసరాలతో రాజకీయం చేస్తోంది.దీంతో….

AP

అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు నయా ఫార్ములా…

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి వైసిపి దూకుడు మీద ఉంది. అటు తెలుగుదేశం జనసేనతో పెట్టుకుంది. బిజెపితో సైతం పొత్తుకు సానుకూలంగా పావులు కదుపుతోంది. టిడిపి, జనసేన, బిజెపిల మధ్య పొత్తు కుదిరితే.. తెలుగుదేశం పార్టీ….

పీవీకి భారతరత్న…

ప్రత్యర్థిని గెలవాలి అంటే ఓడించడం ఒకటే మార్గం. కాకపోతే అలా ఓడించాలి అంటే చాలా కిటుకులు తెలిసి ఉండాలి. అలాంటి కిటుకులు ప్రదర్శిస్తున్నాడు కాబట్టే నరేంద్ర మోడీ రెండుసార్లు ప్రధానమంత్రి కా గలిగాడు. మూడోసారి కూడా ప్రధానమంత్రి అవుతాడని నమ్మకాన్ని సుస్థిరం….

ఉచిత విద్యుత్ పథకంలో అర్హులు ఎవరంటే.?

అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈనెలలోనే పథకం అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఉచిత….

కాంగ్రెస్ లోకి భారీ వలసలు.. బీఆర్ఎస్ కు వరుస షాక్ లు..

తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు తగుతులున్నాయి. ఇటీవలే ఒకసారి నలుగురు ఎమ్మెల్యేలు, మరోసారి ఒక ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. వారు సీఎంవోకు వెళ్లే వరకు ఎవరికీ తెలియదు. ఇక తర్వాత, నాలుగు రోజుల క్రితం బీఆర్‌ఎస్‌కు చెందిన పెద్దపల్లి….

AP

అసలు జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు..? ప్రధానితో ఏం మాట్లాడారు..?

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. తిరిగి అమరావతి చేరుకున్నారు. అయితే ఆయన ప్రధాని మోదీని కలిసి ఏం చర్చించారు? రాజకీయాలా? పాలనాపరమైన అంశాల? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. చంద్రబాబు వెళ్లి పొత్తులపై చర్చించారు కాబట్టి……