Author: Editor

AP

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

అటు డిగ్రీ తో పాటు ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పుడే ఆన్లైన్లో ఎడెక్స్ సంస్థ బోధన సాగించనుంది. హార్వర్డ్, ఎం టి ఐ ఆక్స్ఫర్డ్, కేం బ్రిడ్జ్ సహా పలు ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లను విద్యార్థులకు అందించనున్నారు. శాస్త్ర సాంకేతిక,….

AP

అధికారం కోసం.. చంద్రబాబు చేస్తున్న యాగం..

గత ఎన్నికల ముందు ఏపీ సీఎం జగన్ ఇటువంటి హోమాలే నిర్వహించారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ సైతం హోమాలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో రాజశ్యామల యాగం అంటే ముందుగా గుర్తొచ్చేది స్వామి స్వరూపానందేంద్ర. తెలంగాణలో కెసిఆర్, ఏపీలో సీఎం జగన్….

ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు…

ఎన్నికల బాండ్ల పథకంతో పారదర్శకత కొరవడుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం జరుగుతుందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అధికార, ప్రతిపక్షాలకు సమాన అవకాశాలను దక్కవని వివరించారు. ఈ స్కీమ్ అవినీతిని ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఎన్నికల బాండ్ల ద్వారా….

నేడు భారత్ బంద్.. రైతు, కార్మిక సంఘాల పిలుపు….

రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), ఇతర కేంద్ర కార్మిక సంఘాలు నేడు(ఫిబ్రవరి 16)న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఢిల్లీలో రైతుల నిరసనలు సాధారణ ప్రజలకు మరింత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది.   తమ డిమాండ్ల కోసం….

కెసిఆర్ పై రెవెన్యూ రికవరీ యాక్ట్..?

గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం నుంచి మొదలుపెడితే ఇతర ప్రభుత్వ పథకాల వరకు జరిగిన అవినీతిపై రేవంత్ రెడ్డి సీరియస్ గా దృష్టి సారించారు. ఇప్పటికే శ్వేత పత్రాలు విడుదల చేశారు. త్వరలో నీటిపారుదల శాఖ మీద కూడా శ్వేత పత్రాలు….

అసెంబ్లీ లో కాగ్ నివేదిక.. బాంబు పేల్చారు ఇలా..

తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై కాంగ్‌ రిపోర్టును ప్రవేశపెట్టారు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క. ఇందులో సంచలన విషయాలు ఉన్నాయి. గత ప్రభుత్వం అనేక విషయాల్లో నిబంధనలు ఉల్లంఘించిందని కాంగ్‌ పేర్కొంది. సీడబ్ల్యూసీ కాళేశ్వరం డీపీఆర్‌ ఆమోదానికి ముందే కాళేశ్వం ప్రాజెక్టుకు సంబంధించి రూ.25….

వరి బోనస్‌కు వెనుకడుగు.. తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన..

అసెంబ్లీ ఎన్నిల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. ఇందులో ఆరోగ్యశ్రీ పరిధి పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతోపాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే ఎల్‌పీజీ సిలిండర్, రైతులకు రైతు భరోసా పెంపు, కౌలు రైతులకు….

బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం..

కొన్నిచోట్ల పురుషులు ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం ఆందోళనలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవల ఆర్టీసీ హైదరాబాద్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థుల కోసం ఉదయం సాయంత్రం ప్రత్యేకంగా బస్సులు నడుపుతోంది అంటే మహాలక్ష్మి పథకం తీరు ఎలా ఉందో….

AP

జగన్ అలా ప్లాన్ చేస్తే.. పవన్ ఇలా ముగించారు..

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు యాక్టివ్ అయ్యాయి. ఎన్నికల ప్రచార సభలు ప్రారంభించాయి. సీఎం జగన్ సిద్ధం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా భారీ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అటు చంద్రబాబు సైతం రా కదలిరా పేరిట భారీ బహిరంగ….

AP

ఏపీలో సమరం ప్రకటించిన కాంగ్రెస్..

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ముందుగా ఓటు శాతాన్ని పెంచుకోవడం ద్వారా వైసీపీని దెబ్బతీయాలని భావిస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం నినాదాలతో ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఏపీకి ప్రత్యేక హోదా….