Author: Editor

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం.. తెరవెనుక పెద్ద స్కెచ్ ఇదీ..

తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయా.. త్వరలో ప్రభుత్వం పడిపోతుందా.. కొత్తగా ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. త్వరలో మనమే వస్తాం అని బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పిన మాటలు నిజమవుతాయా.. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో….

AP

పవన్ కళ్యాణ్ ఫోకస్ మారిందే..!

ఇప్పటికే పవన్ విశాఖ చేరుకున్నారు.హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం రాత్రి విశాఖకు వచ్చారు. నేరుగా కొణతాల రామకృష్ణ ఇంటికి వెళ్లారు. అక్కడ ఏకాంతంగా భేటీ అయ్యారు. అనంతరం నోవాటెల్ హోటల్ కి పవన్ చేరుకున్నారు. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల సమన్వయకర్తలతో….

AP

కొడాలి నానికి జగన్ షాక్.. టికెట్ నిరాకరణ.

గుడివాడలో కమ్మ సామాజిక వర్గం అధికం. అదే సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని గత నాలుగు సార్లుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు. విస్తరణలో పదవి కోల్పోయారు. అయితే కొడాలి నాని….

ఈ మిఠాయి తినొద్దు.. నిషేధించిన ప్రభుత్వం..

ఇటీవల చెన్నై నగరవ్యాప్తంగా ఆహార భద్రత తనిఖీ అధికారులు పీచు మిఠాయి విక్రయాలపై ఫోకస్ పెట్టారు. వాటి నాణ్యత ప్రమాణాలు తనిఖీ చేశారు. పెద్ద ఎత్తున నమూనాలను స్వాధీనం చేసుకున్నారు. ల్యాబ్ కు తరలించి పరిశోధనలు చేశారు. అయితే పీచు మిఠాయిల్లో….

కాంగ్రెస్‌ గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే..?

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీలు వ్యూహాలు మార్చుతున్నాయి. మెజార్టీ సీట్లు సాధించేందుకు కాంగ్రెస్, బీర్ఎస్, బీజేపీ కొత్త పథకాలు సిద్దం చేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు పార్లమెంట్ ఎన్నికల్లోనూ అత్యధిక సీట్లు సాధించటం ప్రతిష్ఠాత్మకంగా….

మేడారం భక్తులకు గుడ్‌ న్యూస్‌….

ఇక మేడారం జాతరకు ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే కూడా ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ప్రత్యేక రైళ్లు నడుపుతామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, సిర్పూర్‌ కాగజ్‌నగర్, నుంచి….

AP

పవన్ కళ్యాణ్ పై “వాలంటీర్” కేసు..

గత ఏడాది జూలై నెలలో ఏపీలో జరిగిన సభలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో అమ్మాయిలు అదృశ్యం అవ్వడానికి వలంటీర్లే కారణమని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ విమర్శలు చేసిన మరుసటి రోజు నేషనల్ క్రై* రికార్డ్స్ బ్యూరో అదే….

AP

టిడిపి జనసేన బిజెపి ..ఎన్ని రోజులీ సస్పెన్స్..!

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏపీలో ఎన్నికల్లో టిడిపి, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి పోటీ చేయాలని భావిస్తున్నాయి. 2014 మాదిరి ఎన్నికల్లో తలపడాలని నిర్ణయించుకున్నాయి. అయితే టికెట్ల కేటాయింపునకు సంబంధించి ఇంతవరకు కసరత్తు పూర్తి కాలేదు. పలుమార్లు….

మేడారం,జాతరకు స్పెషల్ బస్సును జెండా ఊపి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు..

పినపాక # మణుగూరు తేదీ :18-02-2024 —————————————– ఈరోజు అనగా ఆదివారం మణుగూరు సురక్ష బస్టాండ్ నందు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారి చేతుల మీదగా మేడారం స్పెషల్ బస్ ను రిబ్బన్ కట్ చేసి,జెండా….

లోక్‌సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి…

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమీషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఆయన లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో….