Author: Editor

రైతులపై మరోమారు టియర్ గ్యాస్ ప్రయోగం..

కేంద్ర ప్రభుత్వంతో నాలుగో విడత చర్చలు విఫలమైన క్రమంలో రైతులు ఢిల్లీ చలోకు యత్నించారు. దీంతో పంజాబ్-హర్యానా సరిహద్దు తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఖనౌరీ సరిహద్దు వద్ద భద్రతా బలగాల చేతిలో ఒకరైతు మరణించినట్లు రైతులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ….

మేడారం జాతర ప్రారంభం.. ప్రధాని ఆసక్తికర ట్వీట్..

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా సమ్మక్క సారమ్మ జాతర ప్రాశస్త్యం పొందిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. బుధవారం సారలమ్మ గద్దె పైకి వస్తున్న నేపథ్యంలో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ” గిరిజనులు జరుపుకునే అతిపెద్ద పండుగ మేడారం జాతర….

కోస్గి సభలో రేవంత్ కీలక ప్రకటన..

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి తన కొడంగల్ నియోజకవర్గానికి వెళ్లారు. బుధవారం కోస్గి ప్రాంతంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. వారం రోజుల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500….

AP

టిడిపిలోకి మంత్రి గుమ్మనూరు జయరాం..?

గత ఎన్నికల ముందు టిడిపి నుంచి వైసీపీలోకి చేరారు.తెలుగుదేశం పార్టీలో జడ్పిటిసి గా ఉండేవారు. వైసీపీలోకి మారిన తరువాత ఆలూరు టికెట్ను దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. విస్తరణలో సైతం కొనసాగుతున్న ఇద్దరు మంత్రుల్లో గుమ్మనూరు….

AP

వైసీపీకి మరో ఎంపీ గుడ్ బై..

వైసీపీకి మరో ఎంపీ షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి రాజీనామా ప్రకటించారు. ఇప్పటికే వరుస ఎంపీలు వైసీపీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమీపిస్తున్న కొలదీ ఎంపీలతో పాటు కీలక నాయకులు పార్టీని వీడుతుండడం అధికార పార్టీలో కలవరానికి కారణమవుతోంది. ఎంపీ….

రేవంత్ సర్కారుకు కేంద్రం మరో గుడ్‌న్యూస్..

కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కారుకు మరో తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో రీజినల్‌ రింగ్‌రోడ్డు(RRR) దక్షిణ భాగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా కేంద్రం ప్రకటించింది. తాజాగా మంగళవారం….

చంద్రబాబు బాటలో రేవంత్‌..!

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మెగా మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. విజన్‌ – 2050 దిశగా ముందుకు వెళ్తామని ప్రకటించారు. గత 30 ఏళ్లుగా రాజకీయాలు ఎలా ఉన్నా అప్పట్లో సీఎంలు చంద్రబాబునాయుడు, వైఎస్‌.రాజశేఖరరెడ్డి, కేసీఆర్‌లు గత….

మొత్తానికి రైతులతో రాజీకి కేంద్రం కీలక అడుగులు..

పంటలకు కనీసం మద్దతు ధర, ఇతర సమస్యల పరిష్కారానికి రైతు సంఘాలు కొద్ది రోజులుగా హర్యానా రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్నాయి. కేంద్రంతో నిర్వహించిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో అవి చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. త్వరలో పార్లమెంటు ఎన్నికలున్న నేపథ్యంలో కేంద్రం రైతు….

AP

ఆళ్ల రామకృష్ణకు జగన్ ఏం ఆఫర్ ఇచ్చారు..? షర్మిలను వదిలి ఎందుకొచ్చాడు..?

2014 నుంచి మంగళగిరి నియోజకవర్గానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ జగన్ అనూహ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని మార్చారు. బీసీ అభ్యర్థి గంజి చిరంజీవిని తెరపైకి తెచ్చారు. తొలి జాబితాలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి పై వేటు వేశారు. అంతకుముందు టిడిపి ప్రభుత్వం….

AP

చంద్రబాబుకు మోడీ షాక్…?

జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. మరోవైపు ఇదే కూటమిలోకి బిజెపి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏ లోకి టిడిపి ఎంట్రీ లాంఛనమేనని తెలుస్తోంది. దీంతో బీజేపీకి తెలుగుదేశం మిత్రపక్షంగా మారనుంది. అదే సమయంలో బిజెపితో జగన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు…..