Author: Editor

AP

టీడీపీ 94 సీట్లల్లో 21 వారికేనా..?

ఏపీలో ఎన్నికలకు సంబంధించి శనివారం టిడిపి , జనసేన కూటమి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదట 118 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశామని చెప్పినప్పటికీ.. టిడిపి 94.. సేన ఐదు స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల వివరాలను వెల్లడించాయి. మిగతా 19….

AP

టీడీపీ, జనసేన కూటమి.. ..

తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై హాట్‌ కామెంట్స్‌ వస్తున్నాయి. కూటమితో పవన్‌కు న్యాయం జరిగిందని, ఆయనను నమ్ముకున్న కాపులకు అన్యాయం జరిగిందని పలువురు విమర్శిస్తున్నారు. 24 సీట్లతో పవన్‌ ఎలా యుద్ధం చేస్తాడని ప్రశ్నిస్తున్నారు. జన సేనానిపై కాపులు మండి పడుతున్నారు…..

పథకాలు అమలు చేయమని చెప్పలేం.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు…

పథకాల అమలు గురించి నిర్ణయించే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. చిన్నారులు ఆకలి, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిటీ కిచెన్‌‌ల ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని పరిష్కరించిన కోర్టు….

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు వారేనా..?

పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసే వారెవరో తేలిపోయిందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించి హింట్స్ ఇచ్చారా? దీనికి అవును అనే సమాధానం చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇటీవల పాలమూరు….

కవిత అరెస్టు తప్పదా..? పార్లమెంటు ఎన్నికలకు ముందు కేసీఆర్ కు షాక్..

పార్లమెంటు ఎన్నికలకు ముందు కేసీఆర్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన కూతురు ఎమ్మెల్సీ కవిత పేరును నిందితురాలిగా చేర్చింది. ఈ నేపథ్యంలో త్వరలో ఆమె అరెస్టు….

AP

మీకు మంచి జరిగి ఉంటేనే ఓటు.. జగన్ సంచలన కామెంట్స్..

ప్రభుత్వ విద్య విషయంలో గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను గమనించాలని జగన్ పిలుపునిచ్చారు. టిడిపి హయాంలో పేదలకు ప్రభుత్వ బడులు, డబ్బున్న వారికి ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదువులు అందేవని.. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సైతం….

ఈనెల 27న సాయంత్రం గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు ఉచిత విద్యుత్‌, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఈనెల 27న సాయంత్రం గృహజ్యోతి పథకం కింద ఇళ్లకు ఉచిత విద్యుత్‌, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మేడారం మహాజాతరలో ఆయన వెల్లడించారు. ఈ రెండు పథకాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత….

చైనా చేతికి భారత కీలక సమాచారం..

భారత్‌కు చెందిన కీలక సమాచారం చైనా హ్యాకర్ల చేతికి చేరినట్టు సమాచారం. ఆర్థికశాఖ, విదేశాంగ శాఖ, EPF0, BSNL, అపోలో ఆస్పత్రి, రిలయన్స్, ఎయిర్ ఇండియా సమాచారం లీకైనట్లు తెలుస్తోంది. చైనా పబ్లిక్ సెక్యూరిటీ మినిస్ట్రీతో టైఅప్ అయిన ఐ-సూన్ అనే….

హైదరాబాద్ ట్రాఫిక్ కు ‘దుబాయ్’ పరిష్కారం.

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ విపరీతంగా ఉండే ఐదు ప్రాంతాలను అధికారులు ఇందుకు ఎంపిక చేశారు.. ఐటీసీ కోహినూర్ కేంద్రంగా మూడు మార్గాల్లో దాదాపు 39 కిలోమీటర్ల మేర సొరంగం లాగా టన్నెల్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తోంది…..

వారం రోజుల్లో మరో రెండు గ్యారంటీలు..

వారం రోజుల్లోనే రూ.500లకే గ్యాస్‌ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అమలు చేస్తామని ఈమేరకు అధికారులకు ఆదేశాలు ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించారు. రూ.4 వేల కోట్ల అభివృద్ధి….