ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది..
ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ముఖ్యంగా సీఎం జగన్, ఆయన చెల్లెలు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్ధం ముదిరి తారాస్థాయికి చేరింది. ఇన్నాళ్లు గుట్టుగా ఉన్న ఆస్తుల వ్యవహారం కూడా బయటకువచ్చింది. ఇదే విషయాన్ని వైఎస్….









