Author: Editor

వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ఢీకొని కోదాడలోని ఓ తండాకు చెందిన బానోతు భూది(55) మృతి. ముందు టైర్లు తొక్కడంతో రోడ్డుకు అతుక్కుపోయిన బాడీ..

ఖమ్మం రూరల్ : వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ఢీకొని కోదాడలోని ఓ తండాకు చెందిన బానోతు భూది(55) మృతి. ముందు టైర్లు తొక్కడంతో రోడ్డుకు అతుక్కుపోయిన బాడీ

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్..

కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థిగా మద్దతుగా కేసీఆర్ భువనగిరిలో బస్సు యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో అనేక సమస్యలు ఉంటే బీజేపీ అవేమీ….

తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది…

తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారంనాడు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్‌ మరో సెట్‌ నామినేషన్ దాఖలు చేశారు. గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, కేంద్రమంత్రి, బీజేపీ….

AP

జగన్ నెక్ట్స్ ప్లాన్ రెడీ…!

ఏపీలో వచ్చే ఎన్నికలను చావోరేవోగా భావిస్తున్న సీఎం వైఎస్ జగన్ తుది విడత ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే గత ఏడాది కాలంలో గడప గడపకూ వైసీపీ పేరుతో పార్టీ నేతల్ని, శ్రేణుల్ని సన్నద్ధం చేసిన జగన్, అనంతరం ప్రాంతాల వారీగా సిద్ధం….

AP

ముగిసిన నామినేషన్ల పర్వం..

ఏపీలో వచ్చే నెల 13న జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ఇవాళ ముగిసింది. అసెంబ్లీ, లోక్ సభ సీట్లకు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈనెల 29 వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు….

ఎన్నికలను మేం కంట్రోల్ చేయలేం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు..

వీవీప్యాట్ కేసు విచారణలో భాగంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను నియంత్రించే అధికారం తమది కాదని పేర్కొంది. ఈవీఎంలలోని ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్పులను సరిపోల్చాలని దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.   వీవీప్యాట్….

తెలంగాణకు అమిత్ షా, ప్రధాని మోదీ..

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర పెద్దలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి క్యూ కడుతున్నారు. రేపు (ఏప్రిల్ 25) కేంద్రమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సిద్ధిపేటలో జరిగే….

కేసీఆర్, హరీష్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్..

కేసీఆర్, హరీష్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై చర్చకు రావాలంటూ కేసీఆర్ కు, రుణమాఫీ చేస్తే రాజీనామా చేయాలంటూ హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వరంగల్ ప్రజల అండతో రాష్ట్రంలో ఇందిరమ్మ….

AP

నేడు నామినేషన్ వేయనున్న సీఎం జగన్..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో పయనమై కడప ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్ లో పులివెందుల….

AP

సీఎం జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి..–: చంద్రబాబు..

సీఎం జగన్ ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక నాటకం ఆడటం జగన్ కు పరిపాటిగా మారిందని చంద్రబాబు విమర్శించారు.   జగన్ పాలనలో రాష్ట్రంలోని దేవాలయాలకు కూడా రక్షణ లేకుండా….