Author: Editor

ఆమె ఏమైనా దేశం కోసం జైలుకు వెళ్లిందా..?: కవిత అరెస్టు పై తమిళి సై..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత తమిళిసై పలు వ్యాఖ్యలు చేశారు. శనివారం మెదక్ లో నిర్వహించిన ఓ సమ్మేళనంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ….

AP

ఈసీ సంచలన నిర్ణయం.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు..

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ బదిలీ వేటు వేసింది. తక్షణమే డీజీపీని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసేవరకు ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని….

AP

అల్లుడి వ్యాఖ్యలపై అంబటి రియాక్షన్….

వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు పై ఆయన చిన్న అల్లుడు చేసిన వ్యాఖ్యలు ఏపీలో దుమారం రేపాయి. అంబటి రాంబాబంత నీచుడు, నికృష్టుడు ఉండడని డాక్టర్ గౌతమ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై అంబటి రాంబాబు….

AP

బంపరాఫర్.. ఓటేయండి ల్యాప్‌టాప్‌లు, డైమండ్ రింగ్స్ తీసుకెళ్లండి..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడా చూసినా పార్లమెంట్ ఎన్నికల హడావుడీ కనిపిస్తోంది. అయితే, అంతేస్థాయిలో ఓటింగ్ విషయమై కూడా ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఉన్నతాధికారులు సైతం బస్టాండులు, దుకాణాల వద్దకు వెళ్లి….

తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పెంచిన ఈసీ….

తెలంగాణలో పోలింగ్ సమయాన్ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పెంచింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ సమయం ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తాము తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఓటింగ్ శాతం కూడా….

బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్, ఆ కేసులో….

తెలంగాణ ఖనిజాభివృద్ధి మాజీ ఛైర్మన్, బీఆర్ఎస్ దళిత నేత, సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్టయ్యారు. కొత్త‌గూడెం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా గతరాత్రి ఆయనను పంతంగి చెక్ పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు….

AP

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..

తమ ఐదేళ్ల పాలనలో విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీకువచ్చామని సీఎం జగన్ వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అందించిన అమ్మవడి పథకాన్ని గతంలో టీడీపీ ఎందుకు అమలు చేయలేదని చంద్రబాబును ప్రశ్నించారు.   పాయకరావు పేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా….

AP

కోర్టుకు తెలిపిన ఈసీ, జనసేన గుర్తుపై క్లారిటీ..

జనసేన పార్టీ సింబల్ వ్యవహారం దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. అన్ని నియోజకవర్గాలకు గాజు గ్లాసు గుర్తును అధికారులు కేటాయింపు వ్యవహారంపై ఎన్నికల సంఘం హైకోర్టుకు క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఆ సమస్యకు ఫుల్‌స్టాప్ పడింది. అసలేం జరిగింది?   జనసేన….

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత..!

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నించా ఫలితం లేకుండాపోయింది. ఇందుకు సంబంధించి అధికారుల వివరాల ప్రకారం.. మణిపూర్ లోని బిష్ణుపూర్ జిల్లా కుంభీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సైనిక సిబ్బందిని వందలాదిమంది మహిళలు….

కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు కాదు.. ఒకే గూటి పక్షులు: ప్రధాని మోదీ..

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలపై వారసత్వ పన్ను విదిస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ వేర్వేరు కాదని.. రెండూ ఒకే గూటి పక్షులని, పరస్పరం సహకరించుకుంటున్నాయని మోదీ విమర్శించారు. అమిత్ ఫేక్ వీడియోపై కూడా సీఎం….