Category: TELANGANA

అక్కడే తప్పు చేశాం ..అందుకే ఓడాం : కేటీఆర్

తెలంగాణ మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై స్పందించారు. గత ఎన్నికల్లో మా పార్టీ ఓటమికి ప్రజలతో మాకు ఏర్పడిన గ్యాప్ కారణమని కేటీఆర్ తేల్చేశారు. చేసిన అభివృద్దిని ప్రజలకు చెప్పుకోలేకనే ఓడిపోయమని కేటీఆర్….

కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు ఆనకట్టలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ..!

కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు ఆనకట్టలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. తదుపరి సాక్షాల నమోదుకు సిద్ధమవుతోంది. నీటి పారుదల శాఖ ఇంజినీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి వచ్చినటువంటి అఫిడవిట్లను విశ్లేషిస్తున్నారు. ఆ తరువాత….

సీఎం రేవంత్ కొత్త ఆలోచన, యూత్ కోసం స్కిల్ యూనివర్సిటీ..!

తన మార్క్ పాలన సాగిస్తున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రజలకు అవసర మైన వాటి విషయంలో వెనక్కి తగ్గలేదు. తెలంగాణలో ప్రతీ ఏటా వేలాది మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తున్నారు. సరైన స్కిల్స్ లేక ఉద్యోగాల్లో కాస్త వెనుకబడుతున్నారు…..

తెలంగాణలో నామినేటెడ్ పోస్టులు, 34 కార్పొరేషన్ ఛైర్మన్లకు పదవులు..!

ఎట్టకేలకు తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ మొదలైంది. దాదాపు 34 మందిని వివిధ కార్పొరేషన్లకు ఛైర్మన్లగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొత్తం 54 పోస్టులకు తొలి విడతలో 34 మంది పేర్లతో జాబితాను విడుదల చేసింది.  ….

ఆ ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి.. అధికారులకు సీఎం ఆదేశాలు..!

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తక్కువ ఖర్చుతో రైతులకు మేలు జరిగేలా 6 ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత తొందరగా వినియోగంలోకి తేవాలని సీఎం రేవంత్ రెడ్డి….

కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు..!

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. అందులోనూ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అయితే మాత్రం మరింత దారుణంగా తయారవుతుంది. గులాబీ బాస్ కేసీఆర్ కు నిన్నమొన్నటి వరకు ఎంతో నమ్మకంగా ఉన్న కీలక నేతలంతా ఒక్కొక్కరుగా నెమ్మదిగా….

నేడే తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ..చర్చపై ఉత్కంఠ..!

తెలుగు రాష్ట్రాల సీఎంలు సుదీర్ఘ కాలం తర్వాత తొలిసారి భేటీ అవుతున్నారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం 6 గంటలకు సమావేశం కానున్నారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు…..

బీఆర్ఎస్‌కు కోలుకోలేని దెబ్బ..కాంగ్రెస్‌లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు..!

తెలంగాణలో సంచలన రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న వెంటనే జూబ్లీహిల్స్‌లోని తన క్యాంపు….

మాజీ మంత్రి మల్లారెడ్డికి.. హైకోర్ట్‌లో షాక్..!

ఎమ్మెల్యే మల్లారెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఎలాంటి అనుమతుల్లేకుండా బాలానగర్‌లో ఏర్పాటు చేసిన మల్లారెడ్డి ఆఫ్‌ క్యాంప్‌స్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ, యూజీసీకి ఆదేశాలు జారీచేసింది. దూలపల్లిలోని మల్లారెడ్డి యూనివర్సిటీ.. బాలనగర్ లో సెంటర్ ఆఫ్….

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. జడ్జిలు, ఐఏఎస్‌ల ఫోన్‌లు ట్యాప్..!

తెలంగాణలో కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కీలక అంశాలతో పోలీసులు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రతికల్లో వచ్చిన కథనాలతో సుమెటోగా హైకోర్టు కేసు విచారించింది.   గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు జడ్జిలు,….