కశ్మీర్లో వింత వ్యాధితో వరుస మరణాలు.. రంగంలోకి కేంద్ర బృందం..!
జమ్మూకశ్మీర్లో మూడు కుటుంబాలకు చెందిన 17 మంది గుర్తుతెలియని అనారోగ్యం కారణంగా కన్నుమూయడం సంచలనంగా మారింది. తాజాగా మరో బాలుడు కూడా కన్నుమూడయంతో కేంద్రం అప్రమత్తమైంది. అసలేం జరుగుతోందో తేల్చేందుకు మంత్రుల బృందం ఒకటి రాష్ట్రానికి చేరుకుంది. బఢాల్ గ్రామంలో….










