Latest Posts

ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ అవార్డ్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న ఇండియన్స్..

ఈ సారి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మేగ్నమ్ ఓపస్ ‘ట్రిపుల్ ఆర్’లో కీరవాణి బాణీలకు చంద్రబోస్ రాసిన “నాటు నాటు…” పాటకు ‘ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఆస్కార్ రావడం….

AP

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో మరో ట్విస్ట్..

సంచ‌ల‌నం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచార‌ణ కొన‌సాగుతోంది, విచార‌ణ సాగే కొద్ది స‌రికొత్త విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. దాంత ఈ కేసు క్రైమ్ థ్రిల్ల‌ర్‌ని త‌ల‌పిస్తోంది.ప్రస్తుతం సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్….

హైదరాబాద్​ పర్యటనకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా..

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌ షా ఇవాళ హైదరాబాద్​ పర్యటనకు వస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గుంటలకు ఢిల్లీలో బయలుదేరి.. రాత్రి 8.25కు హకీంపేట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మేడ్చల్‌‌‌‌ జిల్లా….

దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్..లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారణ..

దేశ రాజధాని ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణ నెలకొంది. లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ నేపధ్యంలో ఢిల్లీలోని కేసీఆర్, కవిత ఇంటి ముందు భారీగా పోలీను మోహరించారు. ఢిల్లీలోని….

కవిత పై కౌంటర్ అటాక్ చేసిన ఎంపీ బండి సంజయ్..

ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దీక్ష చేస్తున్న దీక్షకు పోటీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా గోస బీజేపీ భరోసా పేరుతో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. కవితే లక్ష్యంగా కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత….

AP

ఏపీలో బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం..

ఏపీలో బడ్జెట్ సమావేశాలకు రంగం  సిద్ధం అయింది. ఏపీ అసెంబ్లీ వార్షిక బడ్జెట్‌ సమావేశాలు ఈ సారి 11 రోజులు మాత్రమే జరగనున్నాయి. ఈ నెల 14న ప్రారంభమయ్యే ఈ భేటీలు 29 వరకు జరపాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. మధ్యలో….

AP

ఏపీలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం..

ఏపీలో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ టీడీపీ నేతలు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అనంతపురంలో పర్యటించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై టీడీపీ సమీక్షా….

పెళ్లి తో ఒక్కటైన నరేష్ — పవిత్ర జంట…

అవును.. కొంతకాలం నుంచి ప్రేమలో మునిగితేలుతున్న నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన తాము పెళ్లి చేసుకోబుతున్నామని చెప్పిన ఈ జంట.. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటైంది. తమ పెళ్లికి సంబంధించిన వీడియోని….

బ్లాక్ అండ్ వైట్ రెట్రో లుక్ లో జాన్వీ కపూర్..

బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్. ఎందుకంటే ఎన్టీఆర్ 30 లో హీరోయిన్ గా ఎంపిక అవ్వడంతో అమ్మడి ప్రతి అప్డేట్ సంచలనమే అవుతోంది. ఇక నుంచి ఆమె ఇన్స్టాగ్రామ్ ఫోటో అయినా వీడియో….

సెట్స్ మీదకు కేజీఎఫ్3…

కేజీఎఫ్.. భారత చిత్రసీమలోని బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజీలలో ఇది ఒకటి. ఈ ఫ్రాంచైజీ నుంచి మూడో పార్ట్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండో భాగం క్లైమాక్స్‌లోనే హింట్ ఇచ్చాడు. కానీ.. మూడో భాగం ఎప్పుడు ఉంటుంది? అనే విషయంపైనే స్పష్టత….