Latest Posts

AP

ఆటో డ్రైవర్‌లకు చంద్రబాబు గుడ్ న్యూస్ .. దసరా కానుకగా వాహన మిత్ర..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్తను అందించారు. దసరా పండుగ సందర్భంగా ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా “వాహన మిత్ర” పథకాన్ని ఆయన ప్రకటించారు. ఈ పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.15 వేల….

AP

రైతులు ఎరువుల కోసం బారులు తీరడం సిగ్గుచేటు.. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా..? -: జగన్

రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా రైతులు ఎరువుల కోసం బారులు తీరడం సిగ్గుచేటని, ఈ అవమానం భరించలేక ఆయన దేంట్లోనైనా దూకి….

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఢిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లతో పాటు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న విద్యా పథకాలకు కేంద్ర సహకారం కోరుతూ ఆయన రెండు కీలక ప్రతిపాదనలను కేంద్ర….

భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్..!

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలిపొందారు. ఇండియా కూటమి అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డిపై రాధాకృష్ణన్ విజయం సాధించారు. ఈ మేరకు 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఇవాళ ఉదయం 10 గంటల….

ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన పరిణామం.. ప్రభుత్వానికి ఏసీబీకి నివేదిక..

ఫార్ములా ఈ -రేసు కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ తో సహా నలుగురి ప్రాసిక్యూషన్ కి ఏసీబీ సిద్ధమైంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక సమర్పించింది. ఛార్జ్ షీట్ దాఖలుకు….

AP

తురకపాలెంలో ICAR బృందం పర్యటన..! మిస్టరీ డెత్స్‌కు కారణం దొరికినట్టేనా..?

తురకపాలెంలో మిస్టరీ డెత్స్‌కు కారణం మెలియాయిడోసిస్‌ కారణమా? అంటే ఔననే అంటోంది సైంటిస్టుల బృందం. వరుసగా జరుగుతున్న మరణాలకు కారణమేంటో తెలుసుకునేందుకు హైదరాబాద్ శ్రీబయోటెక్‌ నుంచి ముగ్గురు సైంటిస్టుల బృందం తురకపాలెం చేరుకున్నారు. గ్రామంలో మట్టి నమూనాలు సేకరించారు. వాటిని పరీక్షించిన….

AP

‘అన్నదాత పోరు’ పేరుతో మరోసారి వైసీపీ హడావిడి..! జగన్ ఎక్కడ..?

అసెంబ్లీలో ప్రతిపక్షం హాజరు కాకపోయినా ఏపీలో ప్రతిపక్షం ఉంది అని చెప్పుకోడానికి అప్పుడప్పుడు నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తోంది వైసీపీ. కానీ ఆ నిరసన కార్యక్రమాలన్నీ పెద్ద జోక్ గా మారడం ఇక్కడ విశేషం. ఇప్పటికే ఫీజుపోరు, యువతపోరు, రైతు పోరు అంటూ….

నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక.. రాధాకృష్ణన్ Vs సుదర్శన్ రెడ్డి..!

ఉప రాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 10 గంటలకు పోలింగ్ మొదలు కానుంది. సాయంత్ర 6 గంటలకు ఓట్లను లెక్కించి, ఫలితాలు వెల్లడించనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. అధికార NDA అభ్యుర్థికి….

కవిత సస్పెన్షన్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!

కవిత సస్పెన్షన్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. పార్టీలో చేర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పార్టీ నిర్ణయం తీసుకున్నాక ఇక మాట్లాడేది ఏముండదని అన్నారు. పార్టీలో అంతర్గతంగా చర్చలు జరిగిన తర్వాత నిర్ణయం….

మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక అడుగు..!

మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక అడుగు పడింది. మూసీ పునరుజ్జీవం పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ.7,360 కోట్ల వ్యయంతో ప్రభుత్వం ప్రాజెక్టను నిర్మాణపనులను చేపట్టింది. మొత్తం రెండేళ్ల కాల వ్యవధిలో ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  ….