Flipkart Mobiles Bonaza సేల్ : వివో లేటెస్ట్ 5G పైన బిగ్ డీల్స్
Flipkart Mobiles Bonaza సేల్ నుండి వివో లేటెస్ట్ 5G పైన బిగ్ డీల్స్ అఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ లేటెస్ట్ సేల్ నుండి వివో బడ్జెట్ 5G ఫోన్ ను మరింత చవక ధరకే లేదా ఈజీ….
Flipkart Mobiles Bonaza సేల్ నుండి వివో లేటెస్ట్ 5G పైన బిగ్ డీల్స్ అఫర్ చేస్తోంది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ లేటెస్ట్ సేల్ నుండి వివో బడ్జెట్ 5G ఫోన్ ను మరింత చవక ధరకే లేదా ఈజీ….
ఆటలో గెలుపోటములనేవి సర్వసాధారణం.. ఇది చాలా సందర్భాల్లో విన్నాం. గెలవడం, ఓడిపోవడం కంటే కూడా.. పోరాడటం అనేదానికి ఎక్కువ గుర్తింపు లభిస్తుంటుంది. అదే కీలకం కూడా.! టీ20 వరల్డ్ కప్ 2022 పోటీలకు సంబంధించి టీమిండియానే టైటిల్ ఫేవరెట్. మంచి విజయాల్ని….
వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న ‘జీఏ 2′ పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం ’18 పేజిస్’ నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇదివరకే రిలీజైన….
ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు మొదలయ్యాయో, అంతకంటే ఎక్కువ విమర్శలు సైతం వినిపించాయి. హనుమంతుడు పాత్రధారికి లెదర్ దుస్తులు వేయడం, రావణాసురుడికి వింత వాహనాన్ని కట్టబెట్టడం లాంటి విషయాల్లో తీవ్ర అభ్యంతరాలు….
ఇరాన్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తుండగా.. మరోవైపు టెహ్రాన్లోని మెట్రో స్టేషన్లో ఆందోళనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపి కర్రలతో కొట్టారు. కాల్పులతో గందరగోళం నెలకొనడంతో తొక్కిసలాట జరిగింది. 22 ఏళ్ల మహ్సా అమిని మరణానికి వ్యతిరేకంగా….
పీఎం కిసాన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకానికి సంబంధించి ప్రధాని మోదీ స్వయంగా అనేక వేదికలపై రైతుల సంక్షేమం గురించి మాట్లాడారు. ఈ పథకం అన్నదాతలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ‘దేశం మన రైతు సోదర….
పెరుగుతున్న ఆర్థిక మందగమనం మధ్య అమెరికా యొక్క టెక్నాలజీ మరియు ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వ్యయాన్ని తగ్గించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల కోత ప్రక్రియను కంపెనీ ప్రారంభించింది. కాగా, కంపెనీ హార్డ్వేర్ చీఫ్ డేవ్ లింప్ బుధవారం కార్మికులకు….
కొత్త ఫీచర్ లను అందించడంలో పెట్టింది పేరైన వాట్సాప్ మరొక కొత్త ఫీచర్ ను తీసుకువస్తోంది. ఈ అప్ కమింగ్ ఫీచర్ తో ఒకే నంబర్ తో రెండు ఫోన్లలో వాట్సాప్ అకౌంట్ ను ఉపయోగించవచ్చు. ఈ సంవత్సరం తీసుకువచ్చిన లింక్డ్….
ఏపీ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్పై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించినందుకు 2017 ఫిబ్రవరి 27న అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించిన….
తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ. గురువారం ఆయన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామిని దర్శించున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే సీఎం కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. సింగరేణిలో….