ఇరాన్లో కలకలం.. ముష్కరుల కాల్పుల్లో ఐదుగురు మరణం..
ఇరాన్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తుండగా.. మరోవైపు టెహ్రాన్లోని మెట్రో స్టేషన్లో ఆందోళనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపి కర్రలతో కొట్టారు. కాల్పులతో గందరగోళం నెలకొనడంతో తొక్కిసలాట జరిగింది. 22 ఏళ్ల మహ్సా అమిని మరణానికి వ్యతిరేకంగా….










