Latest Posts

ఇరాన్‌లో కలకలం.. ముష్కరుల కాల్పుల్లో ఐదుగురు మరణం..

ఇరాన్‌లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తుండగా.. మరోవైపు టెహ్రాన్‌లోని మెట్రో స్టేషన్‌లో ఆందోళనకారులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపి కర్రలతో కొట్టారు. కాల్పులతో గందరగోళం నెలకొనడంతో తొక్కిసలాట జరిగింది. 22 ఏళ్ల మహ్సా అమిని మరణానికి వ్యతిరేకంగా….

AP

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 13వ విడత నిధులు..

పీఎం కిసాన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకానికి సంబంధించి ప్రధాని మోదీ స్వయంగా అనేక వేదికలపై రైతుల సంక్షేమం గురించి మాట్లాడారు. ఈ పథకం అన్నదాతలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ‘దేశం మన రైతు సోదర….

Amazon 10,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం

పెరుగుతున్న ఆర్థిక మందగమనం మధ్య అమెరికా యొక్క టెక్నాలజీ మరియు ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వ్యయాన్ని తగ్గించడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల కోత ప్రక్రియను కంపెనీ ప్రారంభించింది. కాగా, కంపెనీ హార్డ్‌వేర్ చీఫ్ డేవ్ లింప్ బుధవారం కార్మికులకు….

వాట్సాప్ కొత్త ఫీచర్ ద్వారా ఒకే నంబర్ తో రెండు ఫోన్లలో వాట్సాప్ అకౌంట్

కొత్త ఫీచర్ లను అందించడంలో పెట్టింది పేరైన వాట్సాప్ మరొక కొత్త ఫీచర్ ను తీసుకువస్తోంది. ఈ అప్ కమింగ్ ఫీచర్ తో ఒకే నంబర్ తో రెండు ఫోన్లలో వాట్సాప్ అకౌంట్ ను ఉపయోగించవచ్చు. ఈ సంవత్సరం తీసుకువచ్చిన లింక్డ్….

AP

AP శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

ఏపీ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించినందుకు 2017 ఫిబ్రవరి 27న అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించిన….

తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ

తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ. గురువారం ఆయన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామిని దర్శించున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే సీఎం కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు ముగిసిపోతుందని జోస్యం చెప్పారు. సింగరేణిలో….

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కీలక మలుపులు

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ స్కామ్‌లో ఇప్పటికే అరబిందో ఫార్మా డైరెక్టర్‌, ట్రైడెంట్‌ కెన్‌ఫర్‌ ప్రమోటర్‌ అయిన శరత్‌ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈకేసులో రూ.100 కోట్లు శరత్‌ చంద్రారెడ్డి ఇతరులకు ఇచ్చినట్లు ఈడీ….

దీన్ని రోజూ తాగితే.. రక్తహీనత అన్నది ఉండదు.

మనం ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఇంట్లో తయారు చేసుకున్న ఈ డ్రింక్ ను తాగడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ డ్రింక్ ను తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్….

హీరోగా JR ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి 22 ఏళ్లు

ఎన్టీఆర్ బాలనటుడిగా తెలుగు తెరకి పరిచయమయ్యాడు. ‘నిన్ను చూడాలని’ సినిమాతో ఆయన హీరోగా పరిచయమయ్యాడు. రామోజీరావు నిర్మించిన ఈ సినిమాకి వీఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించాడు. రవీనా రాజ్ పుత్ కథానాయికగా అలరించిన ఈ సినిమాకి, ఎస్. ఎ. రాజ్ కుమార్….

AP

TDP vs పవన్ కల్యాణ్ గేమ్ మొదలైంది..!

ఏపీలో ప్రస్తుతం రాజకీయాలకు జనసేన కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఎందుకంటే అధికార వైసీపీ పార్టీని ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శిస్తూనే ఉంటారు. ఎలాగూ వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ దుమ్మెత్తిపోస్తున్నారు కాబట్టి అది….