Latest Posts

AP

ఏపీలో రోడ్ల మరమ్మతులకు భారీగా నిధుల విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం ఏకంగా రూ.1,000 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు నిధులకు పాలనాపరమైన అనుమతులు ఇస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి….

బీసీ రిజర్వేషన్ల అంశంపై వాడివేడిగా వాదనలు.. విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు..

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. స్థానిక ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీ చేస్తే స్టే ఇవ్వాలని పిటిషనర్ కోరారు. పిటిషనర్ విజ్ఞప్తిని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు…..

రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్.. కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు..

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌కు తెలంగాణ హైకోర్టులో అడ్డంకులు తొలగిన నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. నామినేషన్లు, శాంతిభద్రతలపై ఈసీ కీలక సూచనలు చేసింది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్లు ఈసీకి….

AP

ఏపీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో పెట్టుబడులు..! ఎంతంటే..?

పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశంలోనే కాకుండా, అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతున్న.. రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ (గూగుల్ అనుబంధ సంస్థ) విశాఖపట్నంలో రూ.87,520 కోట్ల భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్‌లో డేటా సెంటర్….

పాకిస్థాన్ బండారం బయటపెట్టిన భారత్.. ఐరాసలో దిమ్మతిరిగే కౌంటర్..

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి, అసలు విషయాన్ని పక్కదారి పట్టించాలని చూసిన పాకిస్థాన్‌కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. పాకిస్థాన్ బూటకపు ప్రచారాన్ని తిప్పికొడుతూ, 1971లో బంగ్లాదేశ్‌లో పాక్ సైన్యం జరిపిన ‘సామూహిక అత్యాచార మారణహోమం’ గురించి గుర్తుచేసి….

సీజేఐపై షూతో దాడికి యత్నం..! తీవ్రంగా ఖండించిన పలువురు నేతలు..

సీజేఐ బీఆర్ గవాయ్‌పై సుప్రీంకోర్ట్‌లో ఓ లాయర్ దాడికి యత్నించిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. గవాయ్‌పై షూ విసిరేందుకు యత్నించిన లాయర్ రాకేశ్ కిశోర్‌ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సస్పెండ్ చేసింది. దేశవ్యాప్తంగా ఏ కోర్టు, ట్రిబ్యునల్,….

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు త్వరలో తెరపడనుంది. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఎన్నికల షెడ్యూల్‌ను ఇవాళ(సోమవారం) ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.   జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఈసారి నవంబర్‌ 11న నిర్వహించనున్నారు…..

AP

నేడు వైసీపీ కీలక సమావేశం..! వారితో జగన్‌ మీటింగ్..!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన విపక్ష పార్టీగా వైసీపీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి చర్యలు చేపడుతోంది. అక్టోబర్ 7న, మంగళవారం, ఉదయం 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన….

AP

ఏపీలో ఓఎన్‌జీసీ భారీ ప్రణాళిక..!

ఏపీలో చమురు, సహజ వాయువుల అన్వేషణను ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) మరింత ముమ్మరం చేయనుంది. రాష్ట్రంలోని కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. సుమారు రూ.8,110 కోట్ల అంచనా వ్యయంతో కోనసీమ….

ఫార్మా హబ్‌గా హైదరాబాద్.. రూ.9 వేల కోట్ల పెట్టుబడిని ప్రకటించిన దిగ్గజ సంస్థ..

తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా సంస్థ ‘ఎలీ లిల్లీ అండ్ కంపెనీ’ సుమారు రూ.9,000 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఇండియాలోనే తమ మొట్టమొదటి మాన్యుఫ్యాక్చరింగ్….