Latest Posts

దక్షిణ తెలంగాణ చెందిన ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధుల పై ఐటీ అధికారులు ఫోకస్

అనుకున్నదే అయింది. బిజెపి ఏం చెబుతుందో అదే చేస్తోంది. కెసిఆర్ ను వరుసబెట్టి గోకుతోంది. అది కూడా మామూలు స్థాయిలో కాదు. అటు చికోటి ప్రవీణ్.. ఇటు ఢిల్లీ లిక్కర్ స్కాం.. మధ్యలో ఈడీ, ఐటీ.. టీఆర్ఎస్ మొయినాబాద్ ఫామ్ హౌస్….

AP

పవన్ తీవ్రస్థాయిలో REACT

జనసేన ఆవిర్భావ సభ నిర్వహణకు 50 ఎకరాల స్థలం ఇచ్చారని ఇప్పటం గ్రామాన్ని వైసీపీ సర్కారు నేలమట్టం చేసినంత పనిచేసింది. ఆ సభకు భూములిచ్చారన్న ఆగ్రహంతో 53 మంది ఇళ్లను ఆక్రమణల పేరిట తొలగించారు. ప్రభుత్వ యంత్రాంగమంతా ఆ గ్రామంపై మోహరించి….

ఐటీసోదాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం

ఐటీసోదాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలతోనే ఈ సోదాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐటీ సోదాల సమయంలో మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మల్లారెడ్డి హుటాహుటిన సూరారంలోని ఆస్పత్రికి బయల్దేరి వెళ్లారు…..

ఆంక్షల కారణంగా క్రూడ్‌ ఆయిల్‌ డిమాండ్‌ తగ్గవచ్చని వార్తలు

చైనాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని, ఆంక్షల కారణంగా క్రూడ్‌ ఆయిల్‌ డిమాండ్‌ తగ్గవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రూడ్‌ ధరలు భారీగా క్షీణించాయి. ఇవాళ ఒక్క రోజూ బ్రెంట్‌ కూడా 5 శాతంపైగా క్షీణించి 83 డాలర్ల వద్ద….

భోళా శంకర్ కు ‘జైలర్’ ఛాలెంజ్!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తమిళ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమాలు ఒకేసారి విడుదలైతే అభిమానులకు పండుగ లాంటిదే. ఇప్పటి వరకు రజనీ, చిరంజీవి సినిమాలు పోటీగా విడుదల కాలేదు. కానీ 2023లో మాత్రం ఇది తప్పేలా లేదు. భోళా శంకర్….

అందరినీ ఆశ్చర్యపరిచిన ఉత్తరకొరియా నియంత KIM

: కిమ్ జాంగ్ ఉన్… ఈ ఉత్తర కొరియా అధ్యక్షుడు తనకు పోటీ అని కుటుంబంలోని కీలక తోబుట్టువులను అందరినీ చంపించేశాడు. ఎవరైనా కుట్రలు చేస్తున్నారని తెలిస్తే చాలు కాల్చిపడేశాడు. ఉత్తరకొరియాకు తనకు తానే నియంతగా మారి క్రూరంగా పాలిస్తున్నాడు. అత్యంత….

ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి

అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. కేంద్ర ప్రభుత్వంలో 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 దాకా పర్యాటక శాఖా మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్)గా పనిచేశాడు . 39 ఏళ్ళకు పైబడ్డ నట….

AP

ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా చిరంజీవి..

పవన్ కళ్యాణ్ కు మంచి రాజకీయ భవిష్యత్ ఉందని చెప్పే వారి సంఖ్య ఇప్పుడు క్రమేపీ పెరుగుతోంది. జాతీయ స్థాయి నాయకుల నుంచి రాష్ట్రంలో కూడా చాలామంది నేతలు, స్ట్రాటజిస్టులు ఇప్పుడు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా….

టీఆర్ఎస్ చేస్తోన్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపు..

తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడంమే లక్ష్యంగా ప్రతిఒక్కరం పనిచేయాలని పిలుపునిచ్చారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీ చేస్తోన్న అసత్య ప్రచారాలన్నింటిని తిప్పికొడుతూ…తగిన గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అదివారం షామీర్ పేటలో ప్రారంభమైన మూడు రోజుల బీజేపీ….

గుజరాత్ అల్లర్ల దోషి కుమార్తెకు టికెట్, సమర్ధించుకున్న బీజేపీ

గుజరాత్ ఎన్నికల్లో వేడి పెరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు పెరుగుతుంటే..నరోదా అసెంబ్లీ స్థానం విషయంలో బీజేపీ ఇరకాటంలో పడుతోంది. అయితే బీజేపీ ఆ నిర్ణయాన్ని సమర్ధించుకుంటోంది.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో 2002….