Latest Posts

హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ భారీ సెక్స్ రాకెట్ ను పట్టుకున్నట్లు సీవైబీ సీపీ స్టీఫెన్ రవీంద్ర

దేశంలో ఎన్నో సెక్స్ రాకెట్లు బయటపడుతూనే ఉన్నాయి. మరెన్నో వెలుగు చూడని ముఠాలు తమ కార్యకలాపాలు విస్తరిస్తూనే ఉన్నాయి. ఏదో పట్టుబడినప్పుడు చూసీచూడనట్లుగా వదిలేయడంతో విచ్చలవిడి శృంగారానికి ద్వారాలు తెరిచినట్లు అవుతుంది. ఒక్కో కేసులో ఎంతో మంది పట్టపడుతూనే ఉన్నారు. తరువాత….

గూగుల్ పే తొలిసారి పేమెంట్ చేస్తే క్యాష్‌బ్యాక్, బహుమతులు

గూగుల్ పే ఉపయోగించి తొలిసారి పేమెంట్ చేస్తే క్యాష్‌బ్యాక్, బహుమతులు వస్తుంటాయి. కానీ కాలక్రమంలో క్యాష్‌బ్యాక్ తగ్గిపోయింది. అయితే దీని గురించి దిగులుపడాల్సిన అవసరం లేదు. కొన్ని ట్రిక్స్ పాటిస్తే ప్రతి లావాదేవీపై వంద రూపాయలవరకూ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఫోన్ పేతో….

గుజరాత్ రాష్ట్రంలో రెండు దశల్లో జరిగిన పోలింగ్

గుజరాత్ రాష్ట్రంలో రెండు దశల్లో జరిగిన పోలింగ్ ముగిసింది. రెండు దశల్లోనూ పోలింగ్ శాతం అతి తక్కువగా నమోదవడం ఎవరికి అనుకూలిస్తుంది ఎవరికి కాదనేది పక్కనబెడితే..ఎగ్జిట్ పోల్స్ మాత్రం మళ్లీ బీజేపీ అంటున్నాయి. పీపుల్స్ పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు….

పోలీసులు అదుపులోకి కిలీ బాబాను చాంద్రాయణగుట్ట

మీ కష్టాలు తీరుస్తామని అమాయక ముస్లిం మహిళలను మాయమాటలతో నమ్మించి న్యూడ్​ ఫొటోలు, వీడియోలు తీస్తు బ్లాక్​ మెయిల్‌కు పాల్పడుతున్న ఓ నకిలీ బాబాను చాంద్రాయణగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ బాబా కర్ణాటకలోని బసవకళ్యాణ్‌కు చెందిన మరో బాబాకు….

AP

పంచాయితీరాజ్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగిస్తుూ ఉన్నతాధికారులు జారీ చేసిన ఆదేశాలపై విచారణ

ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై అటు ప్రభుత్వం ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారంపై ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టత ఇచ్చారు. ఏపీలో….

టెస్ట్‌ మ్యాచ్‌లోని అసలు సిసలు మజాను రుచి

టెస్ట్‌ మ్యాచ్‌లోని అసలు సిసలు మజాను రుచి చూపించింది పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన తొలి టెస్ట్. రావల్పిండిలోని పూర్తి బ్యాటింగ్‌ పిచ్‌పై జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 74 రన్స్‌ తేడాతో ఎవరూ ఊహించని విజయం సాధించింది. పాకిస్థాన్‌ గడ్డపై….

AP

చంద్రబాబుపై MODI ప్రతీకారం షురూ

2019 ఎన్నికల సమయం.. నాటి ఏపీ సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంలోని మోడీని ఓడించాలని.. బీజేపీని దించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానని దేశమంతా తిరిగారు. ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి తనకు ఒకప్పుడు బద్ధ శత్రువైన కాంగ్రెస్ కు….

Mrs.ASIA USA 2023 టైటిల్‌ను గెలుచుకున్న తొలి దక్షిణ భారత తెలుగు మహిళ.

సరోజా అల్లూరి Mrs.ASIA USA 2023 విజేతగా అత్యంత ప్రతిష్టాత్మకమైన అధికారిక మరియు పోటీ టైటిల్‌గా కిరీటాన్ని పొందారు. ఈ టైటిల్‌ను గెలుచుకున్న తొలి దక్షిణ భారత తెలుగు మహిళ. ప్రధాన టైటిల్‌తో పాటు ఆమెకు ‘మిసెస్ పాపులారిటీ’, ‘పీపుల్స్ ఛాయిస్….

AP

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్ ఇ

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం నుంచి 10 రోజుల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగేలా పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయగా.. చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు…..

జీ20 దేశాల సదస్సులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం

ఇండియా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 దేశాల సదస్సులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి రేపు అంటే డిసెంబర్ 5వ తేదీ సోమవారం ఉదయం ఢిల్లీకు బయలుదేరి వెళ్లనున్నారు. న్యూఢిల్లీ రాష్ట్రపతి….