రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘనస్వాగతం!
సిఎం జగన్మోహన్ రెడ్డి బుదవారం విశాఖ, విజయనగరం జిల్లాలలో పర్యటించనున్నారు. విశాఖ నగరంలో మధురవాడలో ఐటి టెక్ పార్కుకు, విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేసేందుకు వస్తున్నారు. ఈసారి సిఎం జగన్ తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్లోనే….










