ప్రభుత్వ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్
అనంతపురం మార్చి 13 రైతుల సంక్షేమమే ప్రభుత్వ చేయమని ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న పథకాలన్నింటినీ అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం రాప్తాడు నియోజకవర్గం అనంతపురం….










