Latest Posts

AP

చంద్రబాబుపై మరో కేసు.. ఈసారి ఇసుక కుంభకోణం వంతు..

స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ దాఖలు చేసింది. అయితే దీనిపై సిఐడి న్యాయవాది లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ న్యాయస్థానం బెయిల్ వైపే మొగ్గు చూపింది. ఇదే క్రమంలో సిఐడి తాజాగా చంద్రబాబుపై మద్యం కుంభకోణం కేసు….

ఆఖరుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా టికెట్లు అమ్ముకున్నాడా..? వైరల్ ఆడియో

ఈయన పెట్టిన సంఘాలు బలోపేతంగా ఉన్నాయి. ఇక ఐపీఎస్ కు రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టాడు. అనంతరం బీఎస్పీలో చేరాడు. ప్రస్తుతం బీఎస్పీ పార్టీని లీడ్ చేస్తున్నాడు. అయితే ప్రవీణ్ కుమార్ పేరు అంటేనే నీతి నిజాయితీకి మారుపేరుగా ఆ….

మెగా 156 టైటిల్ లీక్.. కథ ఎలా ఉంటుందో రివీల్.. గూస్ బాంబ్ ఖాయమట…

మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న చిరంజీవి 156 ప్రాజెక్ట్ ని చిరంజీవి బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేశారు. ఇక అందులో భాగంగానే చిరంజీవి ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్టు గా తెలుస్తుంది…ఇక ఇప్పుడు ఈ….

AP

నాడు జగన్.. నేడు చంద్రబాబు.. ఇద్దరిదీ అదే పోలిక..

అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టు అయ్యారు. మద్యంతర బెయిల్ పై విడుదలయ్యారు. సుమారు 52 రోజులు పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా గడిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో టీడీపీ….

మొన్న మేడిగడ్డ.. నేడు అన్నారం.. కరిగిపోతున్న కేసీఆర్‌ కాళేశ్వరం కల!

‘‘ఎనుకటికి ఓ పనిమంతుడు పందిరి వేస్తే.. కుక్క తోక తాకి కూలిపోయిందట’’ సామెత మోటుగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేనే పెద్ద పనిమంతుడిని, నాకంటే గొప్ప ఇంజినీర్‌ ఎవడూ లేడు.. అంటూ రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం పరిస్థితి….

బీజేపీ మూడో జాబితా.. 58 మందికి టికెట్లు!

తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ అభ్యర్థుల ఎంపికలో వెనుకబడింది. అధికార బీఆర్‌ఎస్‌ నెల క్రితమే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. ఇదే సమయంలో 2023లో తెలంగాణలో అధికారంలోకి వస్తామంటున్న బీజేపీ మాత్రం అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం….

అంగట్లో అమ్మకానికి ఆధార్ డేటా.. ICMR నుంచి చోరీ..?

దేశజనాభాలో మూడోవంతు మంది ఆధార్ డేటా లీకైంది. 81.5 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత వివరాలు అంగట్లో అమ్మకానికి ఉన్నాయి. భారత వైద్య పరిశోధనా మండలి(ICMR) నుంచి ఈ డేటా చోరీ జరిగినట్టు తెలుస్తోంది.   డేటా చౌర్యానికి గురైన విషయం….

మొదలైన కొణిదెల వారి పెళ్లి సందడి… వరుణ్-లావణ్య వివాహ వేడుకల ఫోటోలు వైరల్..!

మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీ దేశంలో కొలువు తీరింది. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి పెళ్లి నేపథ్యంలో కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. నవంబర్ 1న వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. మూడు రోజులు ఘనంగా వివాహ వేడుకలు జరగనున్నాయి. సోమవారం రాత్రి….

రికార్డు స్థాయికి ఉల్లి.. సామాన్యులకు కన్నీళ్లే మళ్లీ…

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు.. అంటే వంటింట్లో ఉల్లికి అంతటి ప్రాధాన్యత ఉంది. ఉల్లిగడ్డ లేకుండా రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. అయితే ఉల్లి మళ్లీ ఘాటెకుక్కతోంది. ధర రికార్డుస్థాయిలో పెరుగుతోంది. మొన్నటి వరకు టమాటా ధరలతో….

AP

‘బండి’కి కీలక బాధ్యతలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ మరో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇప్పటి వరకు అధికార బీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ నువ్వా నేనా అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. నిన్నటి వరకు రేసు నుంచి తప్పుకున్నట్లే కనిపించిన బీజేపీ కూడా స్పీడ్‌ పెంచాలనుకుంటోంది…..