Latest Posts

సోదరి కోసం రామన్న ఢిల్లీ బాట.. సీబీఐ ఆఫీస్ లో కేటీఆర్..!

మద్యం కుంభకోణంలో అరెస్టయిన సోదరి, ఎమ్మెల్సీ కవిత కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. సీబీఐ ప్రధాన కార్యలయంలో కవితను కలిశారు. కవితన కలిసిన వారిలో కేటీఆర్ తో పాటు కవిత భర్త, న్యాయవాది మోహిత్ రావు….

ఉప ఎన్నికలకు సిద్ధంకండి.. రాజయ్యతో కేసీఆర్, కీలక బాధ్యతలు..

మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆదివారం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ బీఆర్ఎస్ఇంఛార్జీగా రాజయ్యకు బాధ్యతలు అప్పగించారు పార్టీ అధినేత కేసీఆర్. అంతేగాక, వరంగల్‌లో పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని….

AP

ఏపీలో రాళ్ల దాడులు. జగన్, పవన్, ఇప్పుడు చంద్రబాబుపై…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా ముఖ్య రాజకీయ నాయకులపై రాళ్ల దాడులు జరుగుతున్నాయి. శనివారం రాత్రి ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ అధినేత….

AP

వైఎస్ జగన్‌ భద్రతను పెంచిన కేంద్రం.. వారి హ్యాండోవర్‌లో..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో చోటు చేసుకున్న దాడి ఉదంతాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఆయన వ్యక్తిగత భద్రతను పెంచేలా తక్షణ చర్యలకు దిగింది. ఇప్పుడున్న భద్రతకు అదనంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌ రంగంలోకి దించనుంది…..

AP

డా.బి ఆర్ అంబేద్కర్ గారి,133వ జయంతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు..

ది:14.04.2024. తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నందు అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా అంబేడ్కర్ గారి, విగ్రహానికి పూలమాలలు వేసి ,నివాళులార్పించడం జరిగింది, ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత అణగారిన వర్గాల హక్కుల….

బీజేపీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..!

దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి ఊపందుకుంది. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధాన పార్టీలు అన్ని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల హామీలను గుమ్మరిస్తున్నాయి. అయితే కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ హ్యాట్రిక్ కొట్టేందుకు ఇప్పటికే హ్యూహాలు అమలు….

315 కోట్ల అవినీతి కేసు.. మెఘా ఇంజినీరింగ్ కంపెనీపై సీబీఐ కేసు..

ప్రముఖ నిర్మాణ సంస్థ మెఘా ఇంజినీరింగ్ కంపెనీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. జగదల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పనులకు సంబంధించి మెఘా ఇంజినీరింగ్ కు చెందిన రూ. 174 కోట్ల బిల్లులను క్లియర్ చేయడంలో….

దళితులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తా: కేసీఆర్ హెచ్చరిక ..

తాను బతికున్నంత వరకు ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలను ప్రలోభపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వంలో కనిపించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచి….

AP

వైసీపీకి షాక్ ఇచ్చిన ఎన్నికల సంఘం..

ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్ దూకుడు పెంచారు. మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఈ యాత్రను పూర్తిచేశారు. బస్సు యాత్ర సందర్భంగా అధినేతకు స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు….

AP

సీఎం జగన్‌పై రాళ్ల దాడి..

సీఎం జగన్‌పై రాళ్ల దాడి జరిగింది.బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేశారు.బస్సుపై నుంచి సీఎం జగన్‌ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది. అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం….