Latest Posts

కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నోటీసులు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా సిరిసిల్లో ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలను….

AP

పవన్ నామినేషన్ ముహూర్తం ఫిక్స్ – అభ్యర్దులకు కీలక సూచనలు..!!

జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ అభ్యర్దులను అప్రమత్తం చేసారు. ఎన్నికలకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పవన్ తన పార్టీ అభ్యర్దులను బి ఫారాలు అందించారు. ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పవన్ రెండు ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. రేపటి నుంచి….

AP

తెర మీదకు ఓటుకు నోటు కేసు .. టార్గెట్ చంద్రబాబు..

ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు టీడీపీ డబ్బు ముట్టజెప్పాలని చూసింది. ఈ క్రమంలోనే అప్పటి టీడీపీ….

AP

వైసీపీకి చిక్కవు…టీడీపీకి దొరకవు..

వైసీపీకి చిక్కవు…..టీడీపీకి దొరకవు….   ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పాలక వైఎస్ఆర్ కాంగ్రెస్, విపక్ష టీడీపీ రెండూ గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో కలిపి 1983 నుంచి 2019 వరకు….

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్..

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత పాటు 18 మంది నక్సల్స్ మృతి చెందారు. మావోయిస్టుల కాల్పుల్లో….

రంగంలోకి కేసీఆర్.. కాంగ్రెస్ టార్గెట్ గా వారికోసం బస్సు యాత్ర..

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అష్ట కష్టాలు పడుతూ అస్తిత్వ పోరాటం కొనసాగిస్తున్న బీఆర్ఎస్ పార్టీలో జవజత్వాలు నింపడం కోసం బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలలోకి వెళుతున్న కేసీఆర్ త్వరలో బస్సు యాత్రను….

కేసీఆర్‌‌‌పై చేతబడి…?ఇంటి వద్ద క్షుద్రపూజలు..

లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడుతాయి…..

AP

ఏపీ, తెలంగాణా ఎన్నికల సమరం..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటికే ఎన్నికల సమరానికి సిద్ధమైన ప్రధాన పార్టీల నాయకులు ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇక ఎన్నికల్లో మరో అంకానికి త్వరలో తెర లేవబోతుంది. నామినేషన్ల పర్వం ఎల్లుండి నుండి ప్రారంభం కానుంది. ఏపీ,….

AP

ఎన్నికల వేళ తెరపైకి స్కిల్ కేసు.. చంద్రబాబుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టు అయ్యి మధ్యంతర బెయిల్ పై బయట ఉన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని ఏపీ సిఐడి, ఏపీ ప్రభుత్వం….

బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని మోదీ.. ప్రధాన అంశాలివి..

దేశంలో మళ్లీ ఎన్డీయేనే అధికారంలోకి రావాలన్న సంకల్పంతో ఉన్న బీజేపీ.. మెజార్టీ లోక్ సభ స్థానాల్లో గెలుపే ధ్యేయంగా.. మోడీ గ్యారెంటీ – 2047 కల్లా వికసిత భారత్ నినాదంతో సంకల్ప్ పత్ర్ పేరుతో మెనిఫెస్టో విడుదల చేసింది. బీజేపీ కేంద్ర….