Latest Posts

AP

ఏపీలో సూపర్ సీక్రెట్ గేమ్..

గుంటూరు, కృష్ణాజిల్లాలో వైసిపి పై ఒక రకమైన వ్యతిరేకత ఉంది. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి.. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని జగన్ సర్కార్ పై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అయితే సంక్షేమ పథకాలతో ప్రజల ఆగ్రహాన్ని అధిగమించవచ్చని జగన్….

రైల్వేకు కొత్త సొబగులు.. బడ్జెట్‌లో రూ.2.55 లక్షల కోట్లు..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం(ఫిబ్రవరి 1న) పార్లమెంటులో 2024-25 మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రైల్వే, విమానయాన రంగాలకు కేటాయింపులపై కీలక ప్రకటన చేశారు. పీఎం గతిశక్తి పథం కింద మూడు కారిడార్లు నిర్మిస్తామని చెప్పారు. ఈసారి….

AP

వల్లభనేని వంశీకి అరెస్టు వారెంట్.. ఏకంగా నాలుగు..!

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మరోసారి వార్తల్లో నిలిచారు. కోర్టు ఆయనకు అరెస్టు వారెంట్ జారీ చేయడమే అందుకు కారణం. గతంలో ఓ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. ఎన్నికల ముంగిట ఇదో….

AP

ఆ నేతలను పక్కన పెట్టిన జగన్.. కారణమేంటి.?

వైసీపీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడుతున్నారు. ఈ జాబితాలో కొందరు తాజా మాజీ మంత్రులు సైతం ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవైపు అభ్యర్థులను మార్చుతూనే.. పార్టీ బాధ్యులను సైతం జగన్ మార్చడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి….

మల్కాజ్ గిరి నుంచి బండ్ల గణేష్.. నిజామాబాద్ నుంచి దిల్ రాజు.. కాంగ్రెస్ ఎంపీ సీట్ల క్యూ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలకూ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే ఇన్‌చార్జీలను నియమించి క్షేత్రస్థాయిలో పార్టీ బలా బలాలను అంచనా వేస్తోంది. క్యాడర్‌ను సమాయత్తం చేస్తోంది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజుల క్రితం లోక్‌సభ….

మహిళలకు ఉచితబస్సు మంటలు.. ప్రజాభవన్ ముందు ‘అంటుకున్నాయి’..

తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆటోవాలాలు నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంటామని చెబుతున్నా.. నిత్యం ఎక్కడో ఒకచోట నిరసన తెలుపుతున్నారు. గురువాసం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రజాభవన్‌ ఎదుట ఓ ఆటో ఆగింది…..

మధ్యంతర బడ్జెట్‌లో ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవీ..

బడ్జెట్‌ అనగానే చాలా మంది చూసేది ఏయే ధరలు పెరుగుతాయి.. వేటి ధరలు తగ్గుతాయి. పేద, మధ్య తరగతి ప్రజల దృష్టంతా వీటిపైనే ఉంటుంది. ఈ రెండే కావాలి. నిర్మలా సీతారామన్‌ గురువారం(ఫిబ్రవరి 1న) ప్రవేశపెట్టిన 2004-25 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో….

కేసీఆర్‌ మకాం ఇక కరీంనగర్‌ లోనే.. తెలంగాణ భవన్‌లో ఏర్పాట్లు. !

భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణకు పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇక తన మకాం కరీంనగర్‌కు మార్చబోతున్నారా.. అక్కడి నుంచే పార్టీని నడిపించబోతున్నారా? ఎంపీ ఎన్నికలు అయ్యే వరకు కరీంనగర్‌ కేంద్రంగానే పనిచేయబోతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది….

ఆడవాళ్లకే కాదు.. మగాళ్లకు ఇక ఆర్టీసీ బస్సు…

మహిళలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం. ఆడవారిని గౌరవించడం మన సంప్రదాయం” అని ఆర్టీసీ బస్సుల్లో ఒకప్పుడు నినాదాలు కనిపించేవి. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలో వచ్చిందో.. ఆడవారి కోసం ప్రత్యేకంగా బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు మహాలక్ష్మి అనే పథకాన్ని….

AP

యూపీ నుంచి రాజ్యసభకు చిరంజీవి.. బిజెపి ఆఫర్..

ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి ఉమ్మడి ఏపీలో 18 ఎమ్మెల్యే సీట్లను సాధించారు. తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కేంద్రమంత్రి పదవి చేపట్టారు. రాష్ట్ర విభజన తరువాత సైలెంట్ అయ్యారు. రాజ్యసభ పదవీకాలం పూర్తి కావడంతో రాజకీయాలకు….