Latest Posts

AP

జగన్ లక్షల కోట్లు దోచేశాడు..బీజేపీ ఎమ్మెల్యే సంచలన వాఖ్యలు..!

ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఒక్కరే రూ.2 లక్షల కోట్లు దోచేశారని ఆరోపించారు. అంతే కాకుండా వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ. 5 లక్షల….

AP

జగన్‌కు మరిన్ని కష్టాలు, మరో పార్టీ ఆఫీసు మూసివేత..

ఎన్నికల్లో ఓటమి పాలైనా వైసీపీ అధినేత జగన్ వ్యవహారశైలి మారలేదా? కేడర్‌కు ధైర్యం చెప్పాల్సిన అధినేత.. ఎందుకు దూరంగా ఉండాలనుకుంటున్నారు? అధికారం కోల్పోయా క వైసీపీకి కష్టాలు రెట్టింపు అయ్యాయా? ఓ వైపు నేతల వలసలు.. మరో వైసీపీ ఆఫీసుల మూతవేతలు……

మార్చి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి: భట్టి

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే ఏడాది మార్చి లోపు ఎట్టి పరిస్థితిలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సిందేనని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయాలని జెన్ కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో….

వాయుసేన నూతన ‘అస్త్రం’..!

భారత సైన్యంలో వాయుసేనకు ఎంతో ప్రత్యేకత ఉంది. గగన మార్గం నుంచి శత్రు స్థావరాలను దుర్భేద్యం చేసి దేశ రక్షణలో కీలక పాత్ర వహించేదే వాయుసేన. ఇప్పటిదాకా విదేశీ సాంకేతిక పరిజ్ణానంపై ఆధారపడిన వాయుసేన సొంతంగా స్వదేశీ టెక్నాలజీతో తయారుచేసుకునే మిస్సైళ్ల….

దళిత బంధు పథకంపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..!

దళిత బంధు పథకం కొన్ని గ్రామాల్లో అమలైంది. తొలుత హుజురాబాద్‌లో అమలు చేసిన ఈ పథకానికి అప్పటి ప్రభుత్వం బ్రేకులు వేసింది. కొన్ని ఊళ్లల్లో పరిమిత సంఖ్యలో మాత్రమే లబ్దిదారులను ఎంచుకున్నారు. అయితే, ఆది నుంచీ దళిత బంధు పథకం నిధులు….

శంషాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత..

శంషాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. పెద్ద గోల్కొండ వద్ద అవుటర్ రింగ్ రోడ్డు పై భారీగా గంజాయి పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. ఓ కంటైనర్ లో తరలిస్తున్న 800 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్ డ్రైవర్ ను అదుపులోకి….

AP

కౌలు రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!

ఏపీలో కౌలు రైతులకు కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. గత పాలనలో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్దు చేసి దాని స్ధానంలో మెరుగైన పాత కౌలు రైతు చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు వ్యవసాయమంత్రి….

AP

త్వరలో మహిళలకు శుభవార్త-ఏపీ రవాణామంత్రి ప్రకటన..!

ఏపీలో కూటమి ఎన్నికల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై త్వరలోనే శుభవార్త అందిస్తామని రవాణామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇవాళ వెల్లడించారు. ఇప్పటికే ప్రభుత్వం దీనిపై అధ్యయనం చేస్తోందన్నారు. త్వరలోనే దీనిపై మహిళలకు శుభవార్త….

ఫోన్లకు ఫేక్ మెసేజ్.. ఎస్బీఐ ఖాతాదారులకు కేంద్రం హెచ్చరిక..!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులకు అలర్ట్‌! మీ ఎస్బీఐ ఖాతాకు రివార్డ్స్ పాయింట్స్ ఉన్నాయని, వాటిని క్లైమ్ చేసుకునేందుకు ఎస్బీఐ రివార్డ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండంటూ ఓ ఫేక్‌ మెసేజ్‌ తాజాగా సర్య్యూలేట్‌ అవుతోంది. దీని పట్ల అప్రమత్తంగా….

అంగరంగ వైభవంగా గడికోట అమ్మవారికి బోనాలు..

YES9 ఆగస్టు 2, పెద్ద శంకరంపేట్. పెద్ద శంకరంపేట్. ఆషాడ మాసంలో భాగంగా పెద్ద శంకరంపేటలోని గడికోట మహాకాళి దుర్గామాత అమ్మవారికి బోనాల ఊరేగింపు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవిడి శ్రీ సరస్వతి శిశు మందిర్ నుండి మహిళలు బోనాలు….