Latest Posts

AP

ఏపీలో సలహాదారుల ఖర్చు రూ.680 కోట్లు.. జనసేన సంచలనం..

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద ఎత్తున సలహాదారులను నియమించింది. గత ఎన్నికలకు ముందు పనికొచ్చిన వారిని.. ఈ ఎన్నికల్లో పనికొస్తారని చాలామందిని సలహాదారులుగా నియామకాలు చేసింది. మరోవైపు కుల కార్పొరేషన్లు, ఫెడరేషన్లను ఏర్పాటు చేసింది. వాటికి పాలకవర్గాలను నియమించింది. అయితే….

కేంద్ర మధ్యంతర బడ్జెట్.. ఈ అంశాలే కీలకం..

అమెరికా వృద్ధి రేటు నేలచూపులు చూస్తోంది. చైనా నిర్మాణరంగం ఊగిసలాటలో ఉంది. రష్యా_ ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. ఇరాన్, ఇరాక్, పాక్, పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కూడా సరిహద్దుల్లో దాడులు చేస్తోంది. సో.. ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒకచోట ఏదో….

తెలంగాణ కోరిన గ్రాంట్లు నిర్మల ఇస్తారా..?

భారత రాష్ట్ర సమితిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల కేంద్రం నుంచి చాలా వరకు గ్రాంట్లు రాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి ఆపన్నహస్తాన్ని….

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ…

తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం రేవంత్‌రెడ్డి గుడ్‌ న్యూస్‌ చెప్పారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ప్రకటించారు. త్వరలో 15 వేల పోలీస్‌ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లోని ఎల్డీ స్టేడియంలో బుధవారం 7,094 మంది స్టాఫ్‌….

AP

బాలినేనికి జగన్ ఝలక్….

తెలుగుదేశం పార్టీలో చేరాలా? కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాలా? లేకుంటే వైసీపీలో కొనసాగాలా? ఇది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అంతర్మధనం. గత కొద్ది రోజులుగా వైసిపి హై కమాండ్ తీరుపై అసంతృప్తితోనున్న బాలినేని కీలక నిర్ణయం దిశగా అడుగులు….

AP

రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. క్యాబినెట్ ఆమోదం..

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు ఏపీ క్యాబినెట్ పచ్చ జెండా ఊపింది. 6,100 ఉపాధ్యాయుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బుధవారం సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ….

ఆధార్ అప్డేట్ కోసం… పసిపిల్లలతో అర్థ రాత్రి సైతం పడిగాపులు పడుతున్నా ఆదివాసీలు…

ప్లాష్ న్యూస్…   ఆధార్ అప్డేట్ కోసం… పసిపిల్లలతో అర్థ రాత్రి సైతం పడిగాపులు పడుతున్నా ఆదివాసీలు… వివరాల్లోకి వస్తే… అశ్వాపురం మండలం మనుబోతులగుడెం ఆదివాసీలు ఆధార్ అప్డేట్ చేసుకోవడం కోసం గత 3 రోజులుగా తిరుగుతూనే ఉన్నారు.కానీ ప్రజలు తండోపతండాలుగా….

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ఒక్క రోజు ముందు.. కీలక ఉత్తర్వులు..

దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. ఇంకో నెల రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. మార్చి రెండో వారం నాటికి దీన్ని విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్/మేలల్లో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. కేంద్రంలో కొత్త….

చేసింది మేమైతే.. చెప్పుకునేది మీరా?: కాంగ్రెస్ సర్కారుపై హరీశ్ రావు ఫైర్ ..

రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు. స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందించే కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమం.. ‘వంట అయ్యాక గరిటె తిప్పినట్లు’గా ఉందని ఎద్దేవా చేశారు…..

ప్రధాని మోడీ లక్ష్యంగా రేవంత్ విమర్శలు: బీఆర్ఎస్‌నూ ఏకిపారేశారు..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మంగళవారం రాత్రి గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందన్నారు. ప్రధాని నరేంద్ర….