అసెంబ్లీ నుంచి ఔట్.. టీడీపీ పీచేముడ్..
అంతకు ముందు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్ ప్రస్తావించిన అంశాలపై అభ్యంతరం తెలిపారు. అనంతరం స్పీచ్ కొనసాగుతుండగానే సభనుంచి బయటకు వెళ్లిపోయారు. అసెంబీ….










