Latest Posts

AP

అసెంబ్లీ నుంచి ఔట్.. టీడీపీ పీచేముడ్..

అంతకు ముందు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. గవర్నర్‌ ప్రసంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్‌ ప్రస్తావించిన అంశాలపై అభ్యంతరం తెలిపారు. అనంతరం స్పీచ్‌ కొనసాగుతుండగానే సభనుంచి బయటకు వెళ్లిపోయారు. అసెంబీ….

లడఖ్‌లో తీవ్రమవుతున్న నిరసనలు..

కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న లడఖ్‌లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. తమ ప్రాంతానికి రాష్ట్ర హోదా డిమాండ్‌తో స్థానికులు ఆందోళనకు దిగారు. దీనిలో భాగంగా ఆదివారం లడఖ్ అంతటా బంద్‌కు పిలుపునిచ్చారు. గిరిజన రాష్ట్రంగా గుర్తింపు, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు, లడఖ్-కార్గిల్‌లకు ఒక్కో….

తెలంగాణలో ఉచిత విద్యుత్ అమలుపై ప్రభుత్వ వ్యూహం ..

కర్ణాటకలో ఉచిత విద్యుత్‌ అమలు తీరును అధ్యయనం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ బృందం ఫిబ్రవరి 3న బెంగళూరుకు వెళ్లింది. అక్కడ బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్‌తో చర్చలు జరిపింది. మన సంస్థకు ఎండీ,….

టీఎస్‌ స్థానంలో టీజీ.. మార్పించేస్తోన్న రేవంత్‌.!

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్ర కోడ్‌ టీఎస్‌ను తొలగించి దానిస్థానంలో టీజీ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం దానిని అమలు చేసేందుకు రేవంత్‌ సర్కార్‌ కసరత్తు మొదలు పెట్టింది. తెలంగాణ ఉద్యమ సమయంలో….

AP

రూట్ మార్చిన సుజనా చౌదరి.. టార్గెట్ ఫిక్స్.

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో సుజనా చౌదరి ఒకరు. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు. రాజ్యసభ పదవి ఇచ్చి.. కేంద్రమంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. అటువంటి సుజనా చౌదరి ఎన్నికల తరువాత బిజెపిలో చేరారు. చంద్రబాబు దగ్గరుండి బిజెపిలోకి పంపించారని కామెంట్….

AP

పోటీపై డిఫెన్స్ లో మంత్రి విడదల రజిని..

మంత్రి విడదల రజిని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లో ఆమెకు పరిస్థితులు అనుకూలించడం లేదా? స్థానిక వైసీపీ శ్రేణులు ఆమెకు సహకరించడం లేదా? ఆమె పునరాలోచనలో పడ్డారా? ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా ఆమె పరిస్థితి….

అద్వానీకి భారతరత్న ..

బీజేపీ దిగ్గజ నేత. రాజకీయ కురవృద్ధుడు లాక్‌ కృష్ణ అధ్వానీకి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ మేరకు ఆయన శనివారం(ఫిబ్రవరి 3న) ట్వీట్‌ చేశారు. ‘శ్రీ ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ఇస్తున్నామని ప్రకటించడం….

మీకు ఉచిత విద్యుత్తు కావాలంటే ఇది కంపల్సరీ…

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తోంది…..

ప్రజాపాలన దరఖాస్తులో పొరపాట్లు దొర్లాయా.. ఇది మీకోసమే..!

ఇక ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 1,09,01,255 దరఖాస్తులు వచ్చాయి. జనవరి 12 నాటికే రికార్డు టైంలో డేటా ఎంట్రీ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఇందులో కొందరు ఒకటికన్నా ఎక్కువ దరఖాస్తులు సమర్పించినట్లు ఆన్‌లైన్‌ నమోదు సమయంలో గుర్తించారు. మొత్తం దరఖాస్తుల్లో….

AP

షర్మిలపై పోస్టుల్లో ట్విస్ట్..

పీసీసీ పగ్గాలు అందుకున్న వైఎస్ షర్మిల ను వైసీపీ శ్రేణులు టార్గెట్ చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిన తర్వాత ఆమెపై వైసిపి శ్రేణుల అభిప్రాయం మారుతూ వచ్చింది. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు తీసుకున్న తర్వాత షర్మిల వైసీపీని టార్గెట్ చేసుకున్నారు…..