Latest Posts

AP

చంద్రబాబు సర్కార్‌పై జగన్ కొత్త స్కెచ్..?

వైసీపీ అధినేత జగన్ కొత్త ప్లాన్ ఏంటి? చంద్రబాబు సర్కార్‌ను ఇబ్బందిపెట్టడమేనా? జగన్ వేసిన కొత్త పాచికలు వర్కవుట్ అయ్యేనా? మళ్లీ బూమరాంగ్ అయ్యేనా? జగన్ ఎత్తుకు సీఎం చంద్రబాబు పైఎత్తు వేస్తున్నారా? ఇంతకీ ఆ స్కెచ్ ఏంటి?   వైసీపీ….

మూడో విడత రుణ మాఫీ అప్పుడే..!

రైతులకు శుభవార్త చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. రుణ మాఫీ కాలేదని రైతులు ఎవరు బాధ పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఆగస్ట్ రూ.14న లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని….

బంగ్లా పరిస్థితులపై అఖిలపక్ష భేటీ..!

బంగ్లాదేశ్, భారత్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జైశంకర్, కిరణ్ రిజుజు, కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున….

AP

పొట్టి డ్రెస్‌లో మాజీ మంత్రి రోజా..! ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్..!

వైసీపీ ఫైర్ బ్రాండ్ , మాజీ మంత్రి రోజా మరోసారి వార్తల్లో నిలిచారు. రాష్ట్ర రాజకీయాల్లో రోజాకు ప్రత్యేక స్థానం ఉంది. మాటల తూటాలు పేల్చి ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టడంలో రోజా స్పెషలిస్ట్. నిత్యం వార్తల్లో రోజా పేరు లేకుండా….

AP

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్..

ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నామినేషన్ల స్వీకరణ ఉదయం 11 గంటల నుంచి….

తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు..?

తెలంగాణలో ఉప ఎన్నికలు రానున్నాయా. అవుననే చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు న్యాయ నిపుణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్….

AP

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలతో సమావేశమైన అనంతపురం జిల్లా కలెక్టర్, ఎస్పీ..

అనంతపురం. 06.08.2024. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలతో సమావేశమైన అనంతపురం జిల్లా కలెక్టర్, ఎస్పీ.. అమరావతి రాష్ట్ర సచివాలయం 5వ భవనంలో నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప….

AP

కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతపురం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..

అనంతపురం. 05.08.2024. అమరావతి రాష్ట్ర సచివాలయం 5వ భవనంలో సోమవారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్….

హరీష్, కేటీఆర్ ఎందుకు ఢిల్లీకి వెళ్లింది అందుకేనా..?

లిక్కర్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న కవితను ఆదివారం కలిసేందుకు కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. కవిత కస్టడీని ఈ నెల 31 దాకా పొడిగిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. అయితే కవితతో ములాఖత్ అయిన….

AP

జగన్ లక్షల కోట్లు దోచేశాడు..బీజేపీ ఎమ్మెల్యే సంచలన వాఖ్యలు..!

ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి వైసీపీ అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఒక్కరే రూ.2 లక్షల కోట్లు దోచేశారని ఆరోపించారు. అంతే కాకుండా వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ. 5 లక్షల….