ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగుస్తున్న ఉచ్చు..!
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు మరింత వేగం పెంచారు. తాజాగా, ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ చానల్ ఓనర్ శ్రవణ్ రావును త్వరలోనే అమెరికా….










