Latest Posts

AP

మంగళగిరిలో ప్రజా దర్బార్..!

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్‌కు అనూహ్య స్పందన వస్తోంది. ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడమే తక్షణ కర్తవ్యంగా నారా లోకేష్ ముందుకు సాగుతున్నారు. మంత్రి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని తమ జిల్లాల్లో కూడా నిర్వహించాలని వివిధ….

AP

ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.!

ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి….

ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ..!

తెలంగాణ కేబినెట్ మరోసారి భేటీ కానున్నది. ఈ నెల 21న సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానున్నది. మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, పథకాలకు సంబంధించి నిధుల సమీకరణ,….

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ ఇంట్లో ఈడీ సోదాలు..!

బీఆర్ఎస్ నేతల్లో వణుకు మొదలైంది. ఆ పార్టీకి చెందిన పటాన్‌చేరు ఎమ్మెల్యే మహిపాల్ ఇంట్లో ఇన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టింది. గురువారం ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.   ఎమ్మెల్యేతోపాటు ఆయన సోదరుడ మధుసూధన్‌రెడ్డి ఇళ్లు,….

దేశంలో పలు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు..

దేశంలో మరోసారి బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ కలకలం సృష్టించాయి. బీహార్‌లోని పాట్నా విమానాశ్రయ అధికారులకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌లు అందడంతో మంగళవారం ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో భయాందోళన నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం 1:10 గంటలకు పాట్నా విమానాశ్రయం డైరెక్టర్‌కు బెదిరింపు….

కేసీఆర్‌కు అగ్నిపరీక్ష..!

తెలంగాణలో అందరి చూపు స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. నిజానికి వచ్చే నెల ఈ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ.. కులగణన చేసి బీసీల రిజర్వేషన్లు పెంచుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ రిజర్వేషన్ల పెంపు స్థానిక సంస్థల ఎన్నికల….

యువతకు శిక్షణ.. ఉపాధి కేంద్రాలుగా ఐటీఐలు..

ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా యువతను తీర్చిదిద్దేందుకు ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నికల్ సెంటర్స్‌(ఏటీసీ)గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలను రూ.2,324 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.   ఐటీఐలను ఏటీసీలుగా అప్….

AP

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కీలక పదవి..?

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త అవతారం ఎత్తబోతున్నారా ? క్రీయాశీలక రాజకీయాలకు పూర్తిగా దూరమవ్వబోతున్నారా ? మారుతున్న పరిణామాలు.. జరుగుతున్న విస్తృత ప్రచారాలతో దానికి ఔననే సమాధానం వస్తుంది.. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు బీజేపీ అధిష్ఠానం….

AP

ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్..!

జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో.. పవన్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను….

రాజకీయాల్లోకి శశికళ రీఎంట్రీ..!

తమిళనాడులో రాజకీయాలు క్రమంగా వేడెక్కాయి. మరో రెండేళ్లలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారీ డీఎంకె అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? లేక అన్నాడీఎంకె మళ్లీ పుంజుకుంటుందా? ఇవే ప్రశ్నలు తమిళ తంబీలను వెంటాడుతున్నాయి.   ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని పావులు కదుపుతోంది….