Latest Posts

‘నీట్ పీజీ’ నిర్వహణకు కీలక నిర్ణయం.. పరీక్షకు 2 గంటలకు ముందే ఎగ్జామ్ పేపర్ రెడీ..!

నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీకేజీకి సంబంధించి దేశవ్యాప్తంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నీట్ పీజీ 2024 పరీక్ష నిర్వహణను వాయిదా వేసింది. అయితే, తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నెల….

తీహార్ జైలుకే కవిత పరిమితం..!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ కేసులో జ్యుడీషియల్ కస్టడీని జూలై 25 వరకూ పొడిగిస్తూ.. ఢిల్లా రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆమె మళ్లీ తీహార్ జైలుకే పరిమితం….

త్వరలో రైతు రుణమాఫీ చేస్తాం: భట్టి విక్రమార్క

త్వరలో రైతు రుణమాఫీ చేస్తామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. డిసెంబర్ 9 2023 లోపు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామన్నారు భట్టి విక్రమార్క. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని.. ఐదేళ్లలో చేయలేదన్నారు…..

AP

ఏపీలో ఇసుక ఫ్రీ.. ఈ నెల 8 నుంచి అమలు. !

ఏపీలో ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి ఈ….

AP

ఏపీ టెట్, మెగా డీఎస్సీపై ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఏపీలో టెట్, డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు సమయం ఇవ్వాలని నిర్ణయించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. త్వరలోనే ప్రభుత్వం టెట్, డీఎస్సీ పరీక్షల తేదీలను….

జికా వైరస్ కలవరం.. పూణెలో 6 కేసులు..!

మనుషులకు ఒకదాని తర్వాత మరొక వైరస్ బెడద పట్టుకుంటోంది. కరోనా తగ్గిందనుకునేలోపు ఇంకో వైరస్, అదీ కాస్త తగ్గిందని ఊపిరిపీల్చుకునే లోపే వైరల్ ఫీవర్లు.. ఇప్పుడు జికా వైరస్. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 6….

‘త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. సీతక్కకు హోంమంత్రి పదవి’..!

మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు కీలక అంశాలను వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణతోపాటు పలువురు మంత్రుల శాఖల్లోనూ మార్పులు – చేర్పులు ఉంటాయని పేర్కొన్నారు. కొత్తగా….

ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ..

ఈ నెల 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ‘రాష్ట్రం విడిపోయి పదేళ్లు కావొస్తున్నా విభజన చట్టంలోని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. ఈ….

AP

తాడేపల్లికి జగన్, నెక్ట్స్ ప్లాన్ ఏంటి..?

వైసీపీ అధినేత జగన్ నెక్ట్స్ ప్లాన్ ఏంటి? ప్రతిపక్ష హోదా ఇచ్చేది లేదని టీడీపీ చెప్పడంతో ఆయన అసెంబ్లీకి వస్తారా? నేతలకు ఎలాంటి సూచనలు ఇవ్వబోతున్నారు? ఇవే ప్రశ్నలు ఫ్యాన్ పార్టీ కార్యకర్తలను వెంటాడుతున్నాయి.   ఏపీ మాజీ సీఎం జగన్….

AP

ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల..!

ఏపీలో 16 వేలకు పైగా టీచర్ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) కు నోటిఫికేషన్ విడుదలయ్యింది. పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారం ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఆన్‌లైన్ విధానంలో జరగనున్న ఈ….