టీటీడీ భక్తుల కోసం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం..! ఇక పై ‘పుస్తక ప్రసాదం’..
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల కోసం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచేందుకు ‘పుస్తక ప్రసాదం’ అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ అధికారులు ప్రణాళికలు….










