Category: TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్ రావుకు బిగ్ షాక్..!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది.   ఫోన్ ట్యాపింగ్….

తెలంగాణకు ప్రధాని, మెదక్‌ సభకు మోదీ…

తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేసింది. ఎన్నికల్లో ఈసారి ఎక్కువ సీట్లు గెలుపొందాలని భారీ స్కెచ్ చేసింది. ఎన్నికల పోలింగ్‌కు కేవలం 11 రోజులు మాత్రమే ఉండడంతో తెలంగాణలో ఆ పార్టీ ముఖ్యనేతల తాకిడి క్రమంగా పెరుగుతోంది. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం….

ఈనెల 30న మాజీ ముఖ్యమంత్రివర్యులు. గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి. బస్సు యాత్ర నిర్వహించే క్రమంలో. మణుగూరు మండలం నుండి. భారీ సమీకరణతో. టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు..

ఈరోజు మణుగూరు మండలం..!! ఈనెల 30న మాజీ ముఖ్యమంత్రివర్యులు. గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి. బస్సు యాత్ర నిర్వహించే క్రమంలో. మణుగూరు మండలం నుండి. భారీ సమీకరణతో. టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు. శ్రేయాభిషులు….

ఎండ తీవ్రత అధికంగా ఉంది ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు.

ఎండ తీవ్రత అధికంగా ఉంది ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి..   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు.. ఉదయం 9 గంటల నుంచే భానుడు తనఉగ్ర రూపాన్ని చూపుతున్నాడు….

దమ్మక పేట గ్రామ సమీపంలో. యాక్సిడెంట్ అవ్వగా. మానవత్వం చాటిన. ఆపద్బాంధవుడు.రేగా అన్న..

ఈరోజు మణుగూరు మండలం. దమ్మక పేట గ్రామ సమీపంలో. యాక్సిడెంట్ అవ్వగా. మానవత్వం చాటిన. ఆపద్బాంధవుడు.రేగా అన్న

విభజన హామీలపై క్లారిటీ ఇచ్చాకే.. మోదీ రాష్ట్రానికి రావాలి: సీఎం రేవంత్ రెడ్డి.

హయత్‌నగర్ నుంచి మెట్రోను విస్తరించే బాధ్యత తనదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ వాసులకు కీలక హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ పదేళ్లలో తెలంగాణకు నిధులు, పరిశ్రమలు ఇవ్వలేదని విమర్శించారు.   మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి….

బాంబ్ పేల్చిన కేటీఆర్.. యూటీగా హైదరాబాద్..

లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా ఎలాగైనా కొన్నిసీట్లు గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది విపక్ష గులాబీ పార్టీ. ఈ క్రమంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. రాజకీయ వ్యూహాలను అమలు చేసుకుంటూపోతోంది. ప్రజల్లో ఒకవిధమైన ఆసక్తిని రేపుతోంది. తాజాగా….

ట్రెండ్ సెట్ చేస్తానంటోన్న కేసీఆర్…!

గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన కేసీఆర్ ట్రెండ్ సెట్ చేసే పనిలో పడ్డారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ ట్విట్టర్ బాట పట్టారు. నిన్నటి వరకు ఫామ్ హౌజ్ దాటి బయటకు రాని….

తెలంగాణ లోక్ సభ బరిలో తమిళ పార్టీ…!

ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడీ నెలకొని ఉన్న విషయం తెలిసిందే. అయితే, పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికల పోలింగ్ కూడా ముగిసిన విషయం కూడా తెలిసిందే. మిగతా రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. తెలంగాణలో కూడా….

టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..

టిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిస్కబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు హాజరై మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి గౌడ్ గ్రామ శాఖ అధ్యక్షుడు….