Category: National

నేడే ఉప రాష్ట్రపతి ఎన్నిక.. రాధాకృష్ణన్ Vs సుదర్శన్ రెడ్డి..!

ఉప రాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 10 గంటలకు పోలింగ్ మొదలు కానుంది. సాయంత్ర 6 గంటలకు ఓట్లను లెక్కించి, ఫలితాలు వెల్లడించనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. అధికార NDA అభ్యుర్థికి….

రష్యాపై అమెరికా మరింత దూకుడు.. భారత్, చైనాలపై ఎఫెక్ట్..?

ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యాపై మరింత ఒత్తిడి పెంచేందుకు అమెరికా సిద్ధమవుతోంది. రష్యాపై రెండో దశ ఆంక్షలు విధించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం స్పష్టం చేశారు. ఈ చర్యలు అమల్లోకి వస్తే రష్యా ఆర్థిక….

రెండు ఓటరు కార్డులు కలిగి ఉండడం నేరం..: కేంద్ర ఎన్నికల సంఘం..

దేశవ్యాప్తంగా ఓటర్లకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఒక కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. ఒక వ్యక్తి పేరు మీద ఒకటి కంటే ఎక్కువ ఓటర్ గుర్తింపు కార్డులు ఉండటం తీవ్రమైన నేరమని, అలాంటి వాటిని వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని స్పష్టం….

సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ 2.0..! తగ్గనున్నవవి ఇవే..!

దేశంలోని పరోక్ష పన్నుల విధానంలో పెను మార్పులకు జీఎస్టీ కౌన్సిల్ శ్రీకారం చుట్టింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న బహుళ పన్ను శ్లాబుల స్థానంలో ప్రధానంగా 5 శాతం, 18 శాతం….

విదేశీయులపై కేంద్రం కఠిన వైఖరి.. నేర చరిత్ర ఉంటే దేశంలోకి నో ఎంట్రీ..!

దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో గతంలో నేరాలకు పాల్పడి, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న విదేశీయులు తిరిగి దేశంలోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు….

భారత్‌లో తొలి స్వదేశీ మైక్రోచిప్… ఏమిటీ ‘విక్రమ్ 3201’..?

సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ మరో భారీ ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘విక్రమ్ 3201’ అనే 32-బిట్ మైక్రోప్రాసెసర్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య….

తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

తెలంగాణలో వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పును వెలువరించింది. రాష్ట్రంలో నాలుగేళ్లపాటు చదివిన వారికే స్థానిక హోదా కల్పించాలన్న ప్రభుత్వ నిబంధనను సమర్థించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో సరైనదేనని….

యూపీఐ సరికొత్త రికార్డు..!

భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) చారిత్రక మైలురాయిని అధిగమించింది. చరిత్రలో తొలిసారిగా ఒకే నెలలో 20 బిలియన్ల (2000 కోట్లు) లావాదేవీల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆగస్టు నెలకు సంబంధించిన గణాంకాలను నేషనల్….

ఈసీ, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..

బీహార్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పుల కోసం నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం (ఈసీ) కోర్టుకు స్పష్టం….

మోదీ చైనా టూర్ ఎఫెక్ట్.. భారత పర్యటన రద్దు చేసుకున్న ట్రంప్..

భారత్ లో ఈ ఏడాది చివర్లో జరగనున్న క్వాడ్ సదస్సుకు హాజరు కావొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ సదస్సులో ట్రంప్ పాల్గొంటారని గతంలో వార్తలు వెలువడగా.. భారత్ తో ట్రేడ్ డీల్స్ విషయంపై నెలకొన్న ఉద్రిక్తతల….