నోరు జారి ముందే చెప్పేసిన బ్యూటీ..!
జబర్దస్త్ కు బుల్లితెరపై పిచ్చ క్రేజ్ ఉంది. ఆ షోకు ఎవరు వెళ్లినా సరే ఇట్టే ఫేమస్ అయిపోతున్నారు. ఇక బుల్లితెర మీద ఫేమస్ అవుతున్న వారంతా బిగ్ బాస్ హౌస్ కు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే కదా. ఎందుకంటే….
జబర్దస్త్ కు బుల్లితెరపై పిచ్చ క్రేజ్ ఉంది. ఆ షోకు ఎవరు వెళ్లినా సరే ఇట్టే ఫేమస్ అయిపోతున్నారు. ఇక బుల్లితెర మీద ఫేమస్ అవుతున్న వారంతా బిగ్ బాస్ హౌస్ కు క్యూ కడుతున్న సంగతి తెలిసిందే కదా. ఎందుకంటే….
తెలుగులో ఇప్పటి వరకు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎదుర్కున్న హీరోలు పెద్దగా లేరనే చెప్పుకోవాలి. ఇక స్టార్ హీరోలు అయితే వీటికి చాలా దూరంగా ఉంటున్నారు. మీటూ ఉద్యమం తర్వాత చాలామందిపై ఆరోపణలు చేసిన నటీమణులు.. వారి పేర్లు మాత్రం చెప్పలేదు…..
ఒక రాష్ట్రం అభివృద్ధి అంటే కొంత మంది వ్యాపారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు డబ్బులు సంపాదించడం అనేది టీడీపీ నినాదం. కానీ ఒక రాష్ట్రం అభివృద్ధి అంటే అందులో ఉన్న ప్రజలందరూ అభివృద్ధి చెందాలనేది జగన్ నినాదం. ఆ నినాదమే ఈ రోజు….
వెస్టిండీస్ టూర్ నుంచి ఐర్లాండ్ టూర్కి వెళ్తోంది టీమిండియా. ఈ టూర్ సందర్భంగా మూడు టీ-20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్కు భారత ప్రధాన కోచింగ్ స్టాఫ్ దూరంగా వుంటారు. ఈ నేపథ్యంలో వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్గా ఐర్లాండ్ టూర్….
ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతుంది.. ఇంతకు ముందు కార్పొరేట్ స్కూల్స్ రాకముందు అంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదువును కొనసాగించేవారు.. కానీ రాను రాను ప్రభుత్వ పాఠశాలలో చదువు నాణ్యత తగ్గడం అలాగే విద్యార్థులకు సరైన సదుపాయాలు….
ఢిల్లీ వరదలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో వరదలకు కారణం హర్యానా ప్రభుత్వమేనని సంజయ్ అన్నారు. తమ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకే హర్యానా బీజేపీ ప్రభుత్వం హత్నీ కుండ్ బ్యారేజ్ నుంచి యమునా….
భారతీయ రైల్వే శాఖ వేగవంతమైన రవాణా సౌకర్యాల కల్పనపై దృష్టిసారించింది. ఇందులోభాగంగా, ఇప్పటికే వందే భారత్ పేరుతో సెమీ హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇపుడు హైస్పీడ్ రైళ్లను కూడా తీసుకొచ్చేందుకు దృష్టిసారించింది. ఇందుకోసం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ను….
సోషల్ మీడియాలో పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన భారతీయ యువకుడిని వివాహం చేసుకున్న పాకిస్థాన్ దేశానికి చెందిన నలుగురు పిల్లల తల్లి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన భర్త ఒక హిందువు అని, అందువల్ల ఇపుడు తానుకూడా భారతీయురాలినేనని అంటుంది. భారత….
ఉత్తరాది రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తుంది. దీంతో అనేక నదులు పొంగిపోర్లుతున్నాయి. మరికొన్ని ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. అనేక రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి. ఎగువ రాష్ట్రాల్లోని రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయడంతో యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. దీంతో ఢిల్లీలో హైఅలెర్ట్….
ఏటీఎం కేంద్రాన్ని పగులగొట్టి అందులోని డబ్బులు చోరీ చేసేందుకు ఎక్కువ సమయం పడుతుందని భావించిన కొందరు దొంగలు ఏకంగా ఏటీఎం యంత్రాన్నే ఎత్తుకెళ్లారు. ఈ యంత్రాన్ని ఓ ట్రక్కులో తరలించారు. ఈ విచిత్ర ఘటన మహారాష్ట్రలోని నాసిక్లో జరిగింది. తాజాగా వెలుగులోకి….