అజిత్ పవార్ ఇప్పుడు సీఎం పదవిపై కన్నేశారు
మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చి, బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం అయిన అజిత్ పవార్ ఇప్పుడు సీఎం పదవిపై కన్నేశారు. అదే సమయంలో ఎన్సీపీ రాక తర్వాత గతంలో శివసేనను చీల్చి సీఎం అయిన ఏక్ నాథ్ షిండేతో పాటు బీజేపీ….
మహారాష్ట్రలో ఎన్సీపీని చీల్చి, బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం అయిన అజిత్ పవార్ ఇప్పుడు సీఎం పదవిపై కన్నేశారు. అదే సమయంలో ఎన్సీపీ రాక తర్వాత గతంలో శివసేనను చీల్చి సీఎం అయిన ఏక్ నాథ్ షిండేతో పాటు బీజేపీ….
గుజరాత్కు చెందిన కీలక గిరిజన నాయకుడు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ యూనిఫాం సివిల్ కోడ్కు మద్దతు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం పార్టీకి రాజీనామా చేశారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఉద్దేశించి తన రాజీనామా లేఖలో….
దేశంలో రుతుపవనాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. దీంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని అన్ని పాఠశాలలను సోమవారం ఒక్కరోజు మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్….
ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్కు చెందిన అలోక్, పీసీఎస్ జ్యోతి మౌర్యల కథ ఇంకా ముగియలేదు, కాన్పూర్లో ఇలాంటి కొత్త కేసు తెరపైకి వచ్చింది. ఇక్కడ కూడా ఓ యువకుడు తన భార్యను కష్టపడి నర్సింగ్ చదివించాడని, దీని కోసం అప్పుల పాలయ్యాడు. ఇప్పుడు….
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఢిల్లీ ఇలా పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇదిలా ఉంటే ఉత్తరాఖండ్, హిమచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇదిలా ఉంటే….
పబ్జీ ప్రేమికుడిని కలుసుకునేందుకు భారత్ వచ్చిన పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ అనుకోని విధంగా ఇరకాటంలో పడింది. ప్రియుడిని కలుసుకుంది అంతలోనే పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అంతలో సౌదీ నుండి ఆమె భర్త తన భార్యను….
దిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంపై డ్రోన్ కలకలం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో.. మోదీ నివాసంపై డ్రోన్ తిరుగుతున్నట్టు దిల్లీ పోలీసులకు సమాచారం అందింది. నో ఫ్లై జోన్లో డ్రోన్ ఎలా వచ్చింది? ప్రధాని మోదీ నివాసం….
మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టించిన డిప్యూటీ సీఎం, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడింది ఉద్దవ్ ఠాక్రేకు చెందిన శివసేన. ఏక్నాథ్ శిందేను తప్పించి మహారాష్ట్ర సీఎం అవ్వాలన్న ఉద్దేశంతోనే బీజేపీతో అజిత్ పవార్ చేతులు కలిపినట్టు….
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫార్మ్ సివిల్ కోడ్) వ్యవహారం మళ్లీ ఊపందుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అనేక మంది బీజేపీ నేతలు యూసీసీ కోసం ప్రచారాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలేంటి ఈ….
అసోంలో ఓ 16ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని రేప్ చేయడమే కాకుండా, ఆమెను చంపి, మృతదేహాన్ని నదిలో పడేశాడు నిందితుడు! ఇదీ జరిగింది.. అసోంలోని కామ్రూప్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 16ఏళ్ల బాలిక….