Category: National

AP

కెనడాతో చేతులు కలిపిన అమెరికా- భారత్‌కు వ్యతిరేకంగా పావులు..!!

వాషింగ్టన్: భారత్- కెనడా మధ్య విబేధాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటోన్నాయి. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిర్జర్.. హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ స్వయానా కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో చేసిన ప్రకటన….

భారత్- కెనడా మధ్య విబేధాలు పతాకస్థాయి

వాషింగ్టన్: భారత్- కెనడా మధ్య విబేధాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటోన్నాయి. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిర్జర్.. హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ స్వయానా కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో చేసిన ప్రకటన….

ఏఐసీసీ ఆఫీసు ముందే మిస్ బికిని ఇండియాపై దాడి, తండ్రితో ?, వీడియో వైరల్ !

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలోని హస్తినాపూర్‌ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడానికి గతేడాది కాంగ్రెస్‌ (congress) టికెట్‌ పొందిన ‘మిస్‌ బికినీ ఇండియా’ అర్చనా (Archana) గౌతమ్‌, ఆమె తండ్రిపై ఢిల్లీలోని అదే కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఎదుట….

దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జోరు

చెన్నై: దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జోరు పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 33 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు….

స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజి పాత్రను స్మరించుకుందాం..

అక్టోబర్ 2.. గాంధీజయంతి.. స్వాతంత్ర్యోద్యమంలో గాంధీజీ పాత్రను స్మరించుకోవాల్సిన రోజుది. గాంధీ జయంతి విశిష్టతలు నేటి భావితరాలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సహనం, సత్యం అనే మార్గాన్ని అనుసరిస్తే కష్టతరమైన పోరాటాల్లో విజయం సాధించవచ్చని నిరూపించిన వ్యక్తి మహాత్మగాంధీ. ఏదో….

భువనేశ్వరి బస్సు యాత్ర?- అక్కడి నుంచి

అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది…..

AP

మహిళా ఎమ్మెల్యేపై ఓ బీజెపి ఎంపీ ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్

మహిళా ఎమ్మెల్యేపై ఓ బీజెపి ఎంపీ ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. బాధ్యతయుతమైన స్థానంలో ఉండి, ఓ బహిరంగ సభలో ఆయన చేసిన వికృత చేష్టలు అందరినీ విస్మయానికి గురిచేసాయి. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో….

మోదీ కర్ణాటక, తమిళనాడుకు మాత్రమే ప్రధాని కాదు, దేశం మొతానికి ప్రధాని, చెప్పింది !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కావేరి సమస్య కోసం కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చిన సందర్బంగా బీజేపీ (BJP), కాంగ్రెస్ మధ్య రాజకీయ పోరు కూడా తీవ్రంగానే ఉంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ వర్గాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు కర్ణాటక….

మూడు రూపాయల కోసం చూసుకుంటే.. రూ.25 వేలు కట్టాల్సి వచ్చింది..

కొన్నిసార్లు రూపాయి కోసం కకృత్తి పడితే వేల రూపాయలు కట్టాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. మూడు రూపాయల చిల్లర ఇవ్వడానికి నిరాకరించిన జిరాక్స్‌ షాప్‌ యజమానికి వినియోగదారుల కోర్టు షాక్ ఇచ్చింది. నెలలో రూ.25 వేలు చెల్లించాలని….

తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చెయ్యకూడదని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 29వ తేదీన శుక్రవారం కర్ణాటక (karnataka) బంద్‌కు కన్నడ సంస్థల కూటమి పిలుపు

బెంగళూరు: తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చెయ్యకూడదని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 29వ తేదీన శుక్రవారం కర్ణాటక (karnataka) బంద్‌కు కన్నడ సంస్థల కూటమి పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 26వ తేదీన కావేరి సమస్య కారణంగా బెంగళూరు (Bengaluru) బంద్ (bandh) చేశారు…..