Category: National

ఇక్కడ చంద్రబాబు నిరసనలొద్దు-లోకేష్ కూ అదే చెప్పా-అందరూ ఫ్రెండ్సేనన్న కేటీఆర్..

ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయనకు మద్దతుగా తెలంగాణలో జరుగుతున్న నిరసనలపై మంత్రి కేటీఆర్ ఇవాళ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం అక్కడి రెండు పార్టీల మధ్య విషయమని కేటీఆర్ తెలిపారు. అది ఏపీకి చెందిన విషయమని, హైదరాబాద్ లో ర్యాలీలు….

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్‌పై తాజాగా, ఓ కస్టమర్ ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ రెస్టారెంట్‌లోనే సిబ్బంది దాడి చేయడంతో ఓ కస్టమర్ మృతి చెందిన ఘటన కొన్ని రోజుల క్రితం చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో రెస్టారెంట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఈ క్రమంలోనే మరోసారి ఈ రెస్టారెంట్ వార్తల్లోనిలిచింది. నిఖిల్ అనే వ్యక్తి.. తన ట్విట్టర్ ఖాతాలో తన ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్ నుంచి మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాడు. ఆ బిర్యానీలో బొద్దింక వచ్చింది. ఆ రెస్టారెంట్ వంట గదిని పరిశీలించాలని కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్‌కు, జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌కు ట్యాగ్ చేశాడు. అయితే, ప్రస్తుతం మెరిడియన్ రెస్టారెంట్ మూసివేసి ఉంది. కానీ, ఆన్‌లైన్ ఆర్డర్లు మాత్రం స్వీకరిస్తున్నారని నిఖిల్ ట్వీట్‌తో వెల్లడైంది. స్విగ్గీ, జొమాటో నుంచి ఆన్‌లైన్ ఆర్డర్లు తీసుకుంటూ.. బయట నుంచి మెరిడియన్ బ్రాండ్ పేరుతో.. బయట వంటగది ఏర్పాటు చేసి డెలివరీలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్‌పై తాజాగా, ఓ కస్టమర్ ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ రెస్టారెంట్‌లోనే సిబ్బంది దాడి చేయడంతో ఓ కస్టమర్ మృతి చెందిన ఘటన కొన్ని రోజుల క్రితం చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో రెస్టారెంట్‌ను తాత్కాలికంగా….

చంద్రుడిపై నిగూఢ రహస్యాలు

చంద్రుడిపై నిగూఢ రహస్యాలు కనుగొనేందుకు ఈ ఏడాది భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కథ ముగిసినట్లే కనిపిస్తోంది. భూమిపై నుంచి ప్రయోగించిన తర్వాత 40 రోజుల పాటు ప్రయాణం చేసి ఆగస్టు 23న చంద్రుడిపై సురక్షితంగా….

ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడి

ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. డిసీజ్ ఎక్స్ (Disease X) రూపంలో ప్రపంచానికి మరో పెను ప్రమాదం పొంచి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి పునరావృతమయ్యే నేపథ్యంలో యూకే లోని….

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 30న కాకుండా అక్టోబర్ 1న ఆయన రాష్ట్రానికి రానున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు…..

ఒక రాష్ట్రంలో 33 మంది డీసీఎంలు, చరిత్ర మీరే తిరగరాయండి బ్రదర్, లక్కీచాన్స్ !

బెంగళూరు: ఢిల్లీలో బీజేపీతో (bjp) జేడీఎస్ పార్టీల మధ్య పొత్తు దాదాపు చివరి దశకు చేరుకుంది. అదే సమయంలో కాంగ్రెస్ (congress) నేతల విమర్శలకు ఇరు పార్టీల నేతలు దీటుగా బదులిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ (congress) ప్రభుత్వంలో రచ్చరచ్చ అయిన డీసీఎం….

ల్యాండర్, రోవర్ నుంచి నో సిగ్నల్.. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఏమన్నారంటే..?

చంద్రయాన్-3 ప్రయోగంలో దాదాపుగా రెండు వారాలుగా చంద్రుడి ఉపరితలంపై స్లీప్ మోడ్ లో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ని నిద్రలేపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రయత్నిస్తోంది. చంద్రుడిపై రాత్రి ప్రారంభమైన తర్వాత సెప్టెంబర్ 2న ల్యాండర్, రోవర్ని….

లాలూ యాదవ్, రబ్రీదేవి, తేజస్వీయాదవ్‌కి ఢిల్లీ కోర్టు సమన్లు.

ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, వీరి కుమారుడు, ప్రస్తుత బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ లకు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి….

తొలి వన్డేలో భారత్ ఘన విజయం

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా జరుగుతున్న మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో శనివారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ గెలుపొందింది. 27 ఏళ్ల తర్వాత మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాపై….

ఐఫోన్ 15 కొనడానికి ఏకంగా 17 గంటల పాటు క్యూలో నిల్చున్నాడు..

IPhone 15: దేశంలో ఐఫోన్ 15 క్రేజ్ మామూలుగా లేదు. ముంబై, ఢిల్లీలోని ఆపిల్ స్టోర్ల ముందు జనాలు బారులు తీరారు. ఇటీవల ఆపిల్ సంస్థ ఐఫోన్ 15ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు నుంచి ఆపిల్ స్టోర్లలో….