మోదీ కర్ణాటక, తమిళనాడుకు మాత్రమే ప్రధాని కాదు, దేశం మొతానికి ప్రధాని, చెప్పింది !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో కావేరి సమస్య కోసం కర్ణాటక బంద్కు పిలుపునిచ్చిన సందర్బంగా బీజేపీ (BJP), కాంగ్రెస్ మధ్య రాజకీయ పోరు కూడా తీవ్రంగానే ఉంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీ వర్గాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు కర్ణాటక….










