Category: National

అన్నం పెట్టిన ఓనర్ ను చంపేశాడు. ఇంట్లో భార్య, సెలబ్రిటీలు షాక్ !

బెంగళూరు/కలబురిగి: అతను ఆ నగరానికి చెందిన ప్రముఖ టైలర్. ప్రముఖ రాజకీయ (karnataka) నాయకులు, వ్యాపారవేత్తలు, పోలీసులు మొదలుకొని అందరూ తమ (tailor) బట్టలు ఇతని దగ్గరే కుట్టించుకుంటారు. అంత ఫేమస్ (owner) అయిన ఆ టైలర్ డబ్బులు బాగానే సంపాదిస్తున్నాడు…..

ఎన్డీఏతో బంధంపై పవన్ ఏం చెప్పారు – అర్దం అవుతోందా..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ పవన్ టీడీపీతో పొత్తు ప్రకటించారు. పెడన సభలో ఎన్నో ఇబ్బందులు ఉన్న ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. టీడీపీకి జనసేన కలిస్తేనే జగన్ ను ఓడించగలుతామని చెప్పారు…..

చంద్రబాబు బెయిల్ పై ఉత్కంఠ – నేడే కీలకం..!?

టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల్లో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటీషన్ల పైన ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి. నేడు జరిగే విచారణ కీలకం కానుంది. ఇప్పటికే మూడో సారి….

అణు పరీక్షలకు రష్యా సంకేతాలు-ఉక్రెయిన్ తో పోరు క్లైమాక్స్ వేళ పుతిన్ హెచ్చరికలు..

ఉక్రెయిన్ తో పోరు మొదలుపెట్టి ఏడాది దాటిపోయినా ఇంకా ఫలితం తేలకపోవడంతో రష్యాపై ముప్పేట విమర్శలు పెరుగుతున్నాయి. దీంతోపాటే రష్యాలోనూ అసంతృప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నిన్న ఉక్రెయిన్ నగరం ఖార్కివ్ పై ఒక్కసారిగా రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడింది. దీంతో….

రైతు నోట్లో బూటుకాలు పెట్టిన ఎస్ఐ ఏం చేశాడంటే, ధైర్యంగా వెళ్లిన అన్నదాత భార్యకు !

బెంగళూరు/హుబ్బళి: కర్ణాటకలోని (Karnataka) రాయచూరు జిల్లా మస్కీ పట్టణంలో ట్రాక్టర్ నడుపుతూ రైతుపై సబ్ ఇన్స్ పెక్టర్ (SI) మణికంఠ దాడికి పాల్పడ్డాడు. రైతు నోట్లో బూటు కాలు పెట్టి దాడి చేసి క్షమించరాని నేరం చేశాడని, తప్పు చేసిన ఎస్‌ఐని….

సూర్యగ్రహణం ఎప్పుడు? సూతక కాలం ఎవరు పాటించాలి?

వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణం అనేది ఒక ముఖ్యమైన ఖగోళ సంఘటన. 2023 సంవత్సరంలో రెండు సూర్య గ్రహణాలు ఉండగా మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ నెలలో సంభవించింది. ఇక రెండవ చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14వ తేదీన రాత్రి ఎనిమిది….

హైదరాబాద్ లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. బాగానే సంపాదిస్తున్నాడు. అయినా అతను హత్యకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులు చిక్కాడు. హైదరాబాద్ పద్మారావు నగర్ కి చెందిన జి. అంజిరెడ్డి గతంలో పలు సినిమాలు నిర్మించాడు. ఆయనకు ఇద్దురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఓ కొడుకు, బిడ్డ విదేశాల్లో స్థిరపడ్డారు. మరో కుమారుడు మోకిలాలో ఉంటున్నాడు. విదేశాల్లో ఉంటున్న కుమార్తె, కొడుకు వద్ద వెళ్లారు. అక్కడే కొన్ని సంవత్సరాలు ఉంటున్నారు. దీంతో అంజిరెడ్డి దంపతులకు అమెరికా పౌరసత్వాలు వచ్చాయి. అమెరికా సిటీజన్ షిప్ రావడంతో అక్కడే స్థరపడాలని నిర్ణయించుకున్నారు అంజిరెడ్డి. అంజిరెడ్డి 10 నెలల క్రితం ఇండియాకు వచ్చారు. ఆయన నిర్మాతగా ఉండగా.. సీనియర్ ఫొటోగ్రాఫర్ కాట్రగడ్డ రవితో ఆయనకు ఇంకా పరిచయం ఉంది. దీంతో అంజి రెడ్డి తన ఆస్తులు అమ్మాలని అనుకుంటున్నట్లు రవి చెప్పారు. రవి ఇదే విషయాన్ని రియాల్టర్ల వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే నెల క్రితం అంజిరెడ్డి దంపతులు ఇండియాకు వచ్చారు. రవి జీఆర్ కన్వెన్షన్ యజమాని రాజేష్ ను అంజిరెడ్డి పరిచయం చేశాడు. దీంతో అంజిరెడ్డి, రాజేష్ మధ్య పరిచయం పెరిగింది. పద్మారావు నగర్ లోని ఇంటిని కొనుగోలు చేస్తానని అంజిరెడ్డి చెప్పారు. అది పాత ఇల్లు అయినా దాన్ని కూలగొట్టకుండా అందంగా తీర్చిదిద్దుతానని చెప్పేవాడు. ఇదంతా అంజి రెడ్డి దంపతులు నమ్మారు. సైదాబాద్ లో ఉన్న మరో స్థాలన్ని విక్రయించాలని అంజిరెడ్డి చూస్తున్నాడు. విషయం తెలుసుకున్న రాజేష్ తన వద్ద స్థలం కొనుగోలు చేసే పార్టీ ఉందని చెప్పారు. ఇంతలోనే అంజి రెడ్డి దంపతులు ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చింది. అయితే భూములు అమ్మడానికి సమయం పడుతుండడంతో భార్యను పంపాడు. అంజిరెడ్డిని మోసం చేయడానికి ఇదే సరైన సమయం అని రాజేష్ భావించాడు. అంజిరెడ్డికి రెండు దశల్లో రూ.2.1 కోట్లు నగదు చెల్లించిన డ్రాఫ్ట్ సిద్ధం చేశాడు. అంజిరెడ్డిని రాజేష్‌ గత నెల 29 సాయంత్రం 5.30 గంటలకు జీఆర్‌ కన్వెన్షన్‌ ఉన్న డీమార్ట్‌ బిల్డింగ్‌లోకి తీసుకెళ్లాడు. బేస్‌మెంట్‌- 3లో అంజిరెడ్డి కారు పార్క్‌ చేసిన తర్వాత రాజేష్, అతడి భార్య, డ్రైవర్, కన్వెన్షన్‌లో పని చేసే ఇద్దరు బిహారీలు అంజిరెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఆ రోజు రాత్రి 9.15 గంటలకు కొడుకు చరణ్‌కు ఫోన్‌ చేసిన రవి కాట్రగడ్డ అంజిరెడ్డికి యాక్సిడెంట్‌ అయిందని సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజేష్‌, అతడి భార్య, డ్రైవర్, ఇద్దరు బిహారీలను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడు. బాగానే సంపాదిస్తున్నాడు. అయినా అతను హత్యకు పాల్పడ్డాడు. చివరకు పోలీసులు చిక్కాడు. హైదరాబాద్ పద్మారావు నగర్ కి చెందిన జి. అంజిరెడ్డి గతంలో పలు సినిమాలు నిర్మించాడు. ఆయనకు ఇద్దురు కొడుకులు, ఒక కూతురు….

అత్యధికంగా బిచ్చగాళ్లు ఉన్న రాష్ట్రంగా నిలిచిన పశ్చిమ బెంగాల్..

మనం సాధారణంగా గుడి వెళ్లినప్పుడు అక్కడ బిచ్చగాళ్లు ఉంటారు. లేదా ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఉంటారు. అయితే బిచ్చగాళ్లు ఎక్కువ ఉన్న రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. దేశంలోని మొత్తం యాచకుల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం గతంలో ఓ ప్రకటన చేసింది…..

తెలంగాణకు నేడు ప్రధాని నరేంద్ర మోడీ: తెలుగులో ట్వీట్, బీజేపీలో సరికొత్త ఉత్సాహం

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం (అక్టోబర్ 3)నాడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కాగా, పాలమూరులో ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) పసుపు బోర్డు, ట్రైబల్ వర్సిటీ ప్రకటనతో బీజేపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మంగళవారం నిజామాబాద్‌లో జరగబోయే మోడీ….

మంగళవారం నాడు పొరబాటున కూడా ఈ తప్పులు చెయ్యకండి!!

హిందూమతంలో వారంలోని ప్రతి రోజుకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవుడికి లేదా దేవతకు అంకితం చేయబడిన రోజుగా ఉంటుంది. ఇక మంగళవారం నాడు హనుమాన్ కు అంకితమైన రోజుగా చెప్పబడుతుంది. హిందూ మత….