ఆ దేశాలకు బియ్యం ఎగుమతికి అనుమతించిన కేంద్రం..
మానవతా దృక్పథంతో నేపాల్, మలేషియా, ఫిలిప్పీన్స్తో సహా ఏడు ఆసియా, ఆఫ్రికన్ దేశాలకు 1.34 మిలియన్ టన్నుల బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయడానికి భారతదేశం బుధవారం అనుమతించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ప్రకారం, భారతదేశం నేపాల్కు 95,000….










