Category: National

మేడిగడ్డ పిల్లర్ కుంగడంపై రాష్ట్రానికి కేంద్రం లేఖ.. !

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి కేంద్రం రాష్ట్రానికి మరో లేఖ రాసింది. బ్యారేజ్ లోని 20 పిల్లర్ కొద్ది రోజులు క్రితం కుంగింది. ఇందుకు సంబంధించే కేంద్రం లేఖ రాసింది. ఘటనపై….

మధ్యప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ

మధ్యప్రదేశ్ అసెంబ్లీకి వచ్చేనెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఇన్నాళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే ఉన్నప్పటికీ దాన్ని క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ ఎంతమేరకు సక్సెస్ అవుతుందన్న….

మధ్యప్రదేశ్ లోనూ తెలంగాణా పరిస్ధితే ? చిన్న పార్టీలపై కాంగ్రెస్, బీజేపీ కన్ను..!

వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న మధ్యప్రదేశ్ తో పాటు తెలంగాణలో దాదాపు హోరాహోరీ పోరు తప్పదని తేలిపోతోంది. మధ్యప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కు ఇప్పుడు చిన్న పార్టీలతో….

ఆ దేశాలకు బియ్యం ఎగుమతికి అనుమతించిన కేంద్రం..

మానవతా దృక్పథంతో నేపాల్, మలేషియా, ఫిలిప్పీన్స్‌తో సహా ఏడు ఆసియా, ఆఫ్రికన్ దేశాలకు 1.34 మిలియన్ టన్నుల బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేయడానికి భారతదేశం బుధవారం అనుమతించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ప్రకారం, భారతదేశం నేపాల్‌కు 95,000….

ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య కొనసాగుతూ వస్తోన్న భీకర యుద్ధం పతాక స్థాయికి

వాషింగ్టన్: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య కొనసాగుతూ వస్తోన్న భీకర యుద్ధం పతాక స్థాయికి చేరింది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదుల స్థావరాలపై ఇజ్రాయెల్‌ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. రాకెట్లను సంధిస్తోంది. గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. తాజాగా గాజాలోని….

వందే భారత్‌కు పోటీ- కొత్తగా పట్టాలపైకి: ఈ రూట్‌లో తొలి రైలు: 20న ప్రారంభం

న్యూఢిల్లీ: దేశీయ రైల్వే నెట్‌వర్క్‌లో పెను మార్పులు చోటు చేసుకుంటోన్నాయి. వందే భారత్‌తో దీనికి తెర తీసింది కేంద్ర ప్రభుత్వం. ఈ సెమీ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌కు అనూహ్య స్పందన లభిస్తోన్న నేపథ్యంలో- రైల్వేల్లో మరిన్ని ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది కేంద్రం. తాజాగా….

మోదీ సొంత లాభం కోసం సైనికులను ఇలా ఉపయోగిస్తున్నారు. మల్లికార్జున్ ఖార్గే ఫైర్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (modi) ప్రచారం కోసం కొత్తకొత్త ఆలోచనలతో ముందు ఉంటారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఎన్నికల ప్రచారం కోసం అనేక ప్లాన్స్ వేస్తుంటారు. ప్రతిపక్షాలు ఎన్నికల సమయంలో చేసే….

గాజాలో ఆహార సంక్షోభం.. రొట్టెల కోసం గంటల తరబడి క్యూలోనే..

ఇజ్రాయెల్ ముట్టడి కారణంగా గాజా స్ట్రిప్‌లో ఆహార పరిస్థితి మరింత దిగజారిపోతోందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) మంగళవారం తెలిపింది. గాజా సరిహద్దును త్వరగా తెరవకపోతే, ఇజ్రాయెల్ కళ్లకు గంతలుగా మారిన ఈ ప్రాంతంలో ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడుతుంది…..

వరల్డ్‌ కప్‌లో సంచలనం.. సఫారీలకు షాకిచ్చిన డచ్‌ వీరులు

వరల్డ్ కప్ లో మరో సంచలన విజయం నమోదైంది. ఇటీవలే ఇంగ్లాండ్ పై పసికూన ఆఫ్ఘనిస్తాన్ ఎవరికి ఊహించని విధంగా గెలిచి షాక్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా నెదర్లాండ్ కూడా మరో భారీ షాక్ ను ఇచ్చింది. చిన్న టీమే కదా….

విభిన్న కథాంశం తో రాబోతున్న విజయ్ దేవరకొండ..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అవుతున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో ప్రస్తుతం నటిస్తున్నారు విజయ్.అలాగే, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‍లో ఇంకో మూవీ కూడా ఆయన చేస్తున్నారు. వీటి తర్వాత ఓ విభిన్నమైన….