Category: National

ఒవైసీ శర్వాణీ వెనుక పైజామా ఉందనుకున్నా.. ఖాకీ నిక్కరుంది: రేవంత్ ఫైర్

హైదరాబాద్: ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అసదుద్దీన్ ఒవైసీ శర్వాణీ లోపల పైజామా ఉందని అనుకున్నా.. కానీ, నిక్కరు ఉందని అర్థమైందంటూ వ్యాఖ్యానించారు. ముస్లిం హక్కుల కోసం….

షాకింగ్: దీపావళికి బోనస్ ఇవ్వలేదని యజమాని దారుణ హత్య

ముంబై: దీపావళి బోనస్ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇద్దరు వర్కర్లు దాబా యజమానిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన నాగ్‌పూర్‌ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుహి ఫటా….

అమల్లోకి GRAP-స్టేజ్ IV.. ఢిల్లీలో మరింత క్షీణిస్తున్న గాలి నాణ్యత..

నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) అంతటా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP)-స్టేజ్ IVని తక్షణమే అమలులోకి తెచ్చినట్లు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) ఆదివారం ప్రకటించింది. ఈ ప్రాంతంలో గాలి నాణ్యతలో కొనసాగుతున్న క్షీణతను ఎదుర్కోవడమే లక్ష్యమని పేర్కొంది…..

కాలుష్య కోరల్లో ఢిల్లీ.. డేంజర్ బెల్స్..

ఢిల్లీ కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతుంది. నగరంలోని గాలి తీవ్రత ప్రమాదస్ధాయికి చేరుకుంది. శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత(AIR QUALITY) తీవ్రస్థాయికి చేరుకుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాల ప్రకారం వాయు నాణ్యత సూచీ(AIR QUALITY INDEX)….

రికార్డు స్థాయికి ఉల్లి.. సామాన్యులకు కన్నీళ్లే మళ్లీ…

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు.. అంటే వంటింట్లో ఉల్లికి అంతటి ప్రాధాన్యత ఉంది. ఉల్లిగడ్డ లేకుండా రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. అయితే ఉల్లి మళ్లీ ఘాటెకుక్కతోంది. ధర రికార్డుస్థాయిలో పెరుగుతోంది. మొన్నటి వరకు టమాటా ధరలతో….

ఢిల్లీ మద్యం కేసులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు నోటీసులు..

మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను విచారణకు పిలిచింది. నవంబర్ 2న ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. ఇదే కేసులో ఏప్రిల్‌లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్….

అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి క్రూరమైన దాడి

అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి క్రూరమైన దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీలు మరణించారు. పటిష్టమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మొసాద్ వంటి సంస్థలు ఉన్నప్పటికీ హమాస్ దాడి గురించిన వివరాలు ముందుగా రాకపోవడంపై అందర్ని….

మేడిగడ్డ పిల్లర్ కుంగడంపై రాష్ట్రానికి కేంద్రం లేఖ.. !

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి కేంద్రం రాష్ట్రానికి మరో లేఖ రాసింది. బ్యారేజ్ లోని 20 పిల్లర్ కొద్ది రోజులు క్రితం కుంగింది. ఇందుకు సంబంధించే కేంద్రం లేఖ రాసింది. ఘటనపై….

మధ్యప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ

మధ్యప్రదేశ్ అసెంబ్లీకి వచ్చేనెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఇన్నాళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే ఉన్నప్పటికీ దాన్ని క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ ఎంతమేరకు సక్సెస్ అవుతుందన్న….

మధ్యప్రదేశ్ లోనూ తెలంగాణా పరిస్ధితే ? చిన్న పార్టీలపై కాంగ్రెస్, బీజేపీ కన్ను..!

వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న మధ్యప్రదేశ్ తో పాటు తెలంగాణలో దాదాపు హోరాహోరీ పోరు తప్పదని తేలిపోతోంది. మధ్యప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్న జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కు ఇప్పుడు చిన్న పార్టీలతో….