Category: National

ఆ మూడు రాష్ట్రాల్లో బిజెపి వ్యూహం అదుర్స్..

ఎక్కడికక్కడే సామాజిక సమీకరణలకు పెద్దపీట వేస్తూ ఎంపిక కొనసాగింది. చత్తీస్గడ్ లో వ్యూహాత్మకంగా గిరిజన నేతను, మధ్యప్రదేశ్ లో ఓబీసీ నేతను, రాజస్థాన్లో బ్రాహ్మణ వర్గానికి చెందిన నేతను సీఎం పీఠం అప్పగించింది. ఈ మూడు రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం పదవులను….

వాయు కాలుష్య విషపు కోరాలకు ఇంకెంతమంది బలి కావాలి…

    వాయు కాలుష్య భూతం విషకోరలు సాచి మృత్యు భీకరంగా విజృంభిస్తోంది… ఆ ధాటికి ప్రధానంగా దక్షిణ, తూర్పు ఆసియాలో మరణమృదంగం ఆగకుండా మోగుతోంది. జర్మనీలోని మాక్స్ ప్లాంక్ రసాయన సంస్థకు చెందిన శాస్త్రజ్ఞుల బృందం తాజా అధ్యయనం ధ్రువీకరిస్తున్న….

చైనాలో నుమోనియా కేసులు.. WHO ప్రకటన..

చైనాలో పిల్లలలో శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలపై WHO ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. పిల్లలలో నమోదైన న్యుమోనియా కేసులతో కొత్త రకం వ్యాధికారక సంబంధం లేదని చైనా వెల్లడించింది, WHO తెలిపింది. బీజింగ్‌లో, లియానింగ్‌లో కొత్త వ్యాధికారక కారకాలు ఏవీ గుర్తించబడలేదని….

AP

ఈ నెల 26న తిరుమలకు ప్రధాని మోదీ..!!

ప్రధాని మోదీ ఈ నెల 26న తిరుపతికి వచ్చే అవకాశం ఉందని అధికారులకు సమాచారం అందింది. ప్రధాని మోదీ ఈ నెల 24 నుంచి వరుసగా మూడు రోజులు తెలంగాణ ఎన్నికల పర్యటనలో పాల్గొననున్నారు. ఈ సమయంలోనే తిరుమల శ్రీవారి దర్శనం….

తెలంగాణలో మూడు రోజులు ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని మోడీ..

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వారు రోజులు మాత్రమే సమయం ఉండడంతో పార్టీలు ప్రచారం ఉధృతం చేశాయి. ప్రధాన పార్టీలు ముఖ్య నేతలతో బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ.. పార్టీ ముఖ్య నేతలను రంగంలోకి దించుతుంది…..

వరల్డ్ కప్ ఓటమికి కారణం మోడీయే-రాజస్తాన్ ప్రచారంలో రాహుల్..

భారత్ తాజాగా జరిగి ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పోస్టులు పడుతున్నాయి. అదే సమయంలో బీజేపీ ప్రత్యర్ధులు కూడా ఆ పార్టీతో పాటు ప్రధాని మోడీని ఆడుకుంటున్నారు. ప్రధాని మోడీ….

వెన్నుతట్టి.. ధైర్యమిచ్చి.. టీమిండియా డ్రెస్సింగ్ రూంలో స్ఫూర్తినింపిన మోడీ..

అహ్మదాబాద్‌లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో మెన్ ఇన్ బ్లూ ఓడిపోయిన ఆటగాళ్లందరూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. దు: ఖాన్ని ఆపుకోలేకపోయారు. ఇది చూసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత క్రికెట్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌ను….

భారత్ వస్తున్న నౌకను హైజాక్ చేసిన హౌతీ తిరుగుబాటుదారులు..

టర్కీ నుంచి భారత్ బయలుదేరిన కార్గో నౌకను ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. నౌకలో వివిధ దేశాలకు చెందిన 50 మంది సిబ్బంది ఉన్నారు. గెలాక్సీ లీడర్‌గా పిలిచే ఈ నౌకలో భారతీయులు ఉన్నారా..? లేదా..? అనే….

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను తిలకించిన ప్రధాని నరేంద్ర మోదీ

2023 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియంలో కూర్చొని వీక్షించారు. ప్రధాని వెంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్….

ఫైనల్లో ఇండియా ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న టీమిండియా ఆటగాళ్లు

వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో ఆస్ట్రేలియా ఆరోసారి కప్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ పై అభిమానులతో పాటు.. ఇటు ఆటగాళ్లు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్….