Category: National

AP

ఈ నెల 26న తిరుమలకు ప్రధాని మోదీ..!!

ప్రధాని మోదీ ఈ నెల 26న తిరుపతికి వచ్చే అవకాశం ఉందని అధికారులకు సమాచారం అందింది. ప్రధాని మోదీ ఈ నెల 24 నుంచి వరుసగా మూడు రోజులు తెలంగాణ ఎన్నికల పర్యటనలో పాల్గొననున్నారు. ఈ సమయంలోనే తిరుమల శ్రీవారి దర్శనం….

తెలంగాణలో మూడు రోజులు ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని మోడీ..

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వారు రోజులు మాత్రమే సమయం ఉండడంతో పార్టీలు ప్రచారం ఉధృతం చేశాయి. ప్రధాన పార్టీలు ముఖ్య నేతలతో బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ.. పార్టీ ముఖ్య నేతలను రంగంలోకి దించుతుంది…..

వరల్డ్ కప్ ఓటమికి కారణం మోడీయే-రాజస్తాన్ ప్రచారంలో రాహుల్..

భారత్ తాజాగా జరిగి ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పోస్టులు పడుతున్నాయి. అదే సమయంలో బీజేపీ ప్రత్యర్ధులు కూడా ఆ పార్టీతో పాటు ప్రధాని మోడీని ఆడుకుంటున్నారు. ప్రధాని మోడీ….

వెన్నుతట్టి.. ధైర్యమిచ్చి.. టీమిండియా డ్రెస్సింగ్ రూంలో స్ఫూర్తినింపిన మోడీ..

అహ్మదాబాద్‌లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో మెన్ ఇన్ బ్లూ ఓడిపోయిన ఆటగాళ్లందరూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. దు: ఖాన్ని ఆపుకోలేకపోయారు. ఇది చూసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత క్రికెట్ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌ను….

భారత్ వస్తున్న నౌకను హైజాక్ చేసిన హౌతీ తిరుగుబాటుదారులు..

టర్కీ నుంచి భారత్ బయలుదేరిన కార్గో నౌకను ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. నౌకలో వివిధ దేశాలకు చెందిన 50 మంది సిబ్బంది ఉన్నారు. గెలాక్సీ లీడర్‌గా పిలిచే ఈ నౌకలో భారతీయులు ఉన్నారా..? లేదా..? అనే….

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను తిలకించిన ప్రధాని నరేంద్ర మోదీ

2023 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియంలో కూర్చొని వీక్షించారు. ప్రధాని వెంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్….

ఫైనల్లో ఇండియా ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న టీమిండియా ఆటగాళ్లు

వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో ఆస్ట్రేలియా ఆరోసారి కప్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ పై అభిమానులతో పాటు.. ఇటు ఆటగాళ్లు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్….

నా వీడియో కూడా: ‘డీప్‌ఫేక్’ ఆందోళనకరమన్న ప్రధాని మోడీ, కీలక సూచనలు..

ఇటీవల దేశంలో డీప్ ఫేక్ వీడియోలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రముఖ సినీనటులు రష్మిక మందన్న, కత్రినా కైఫ్, కాజోల్ ముఖాలను ఇతర మహిళలకు అతికించి వీడియోలను వైరల్ చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో….

సడెన్‌గా చైనా సరిహద్దులకు వెళ్లిన ప్రధాని మోదీ…

దీపావళి పండగ వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. చైనా సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్నలెప్చా వద్ద జవాన్లతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకొన్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను మోదీ.. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్….

ఈ గ్రామంలో ఆరుదశాబ్దాలుగా శ్మశానంలో దీపావళి సంబురాలు…

దీపావళి సంబురాలు మొదలయ్యాయి. ఈ పండుగక్కి ఇల్లంతా దీపాలతో అలంకరించి, లక్ష్మిమాతాను కొలచి, ఎంతో వైభవంగా పటాసులు కాలుస్తూ ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగను చాలామంది ఇంటిదగ్గర, స్నేహితులతో కలిసి, కార్యాలయాల్లో జరుపుకుంటారు. కానీ, తెలంగాణలోని ఓ గ్రామంలోని ప్రజలు మాత్రం….