Category: National

కొత్తగా ఆధార్‌కార్డు తీసుకునేవారికి పాస్‌పోర్టు మదిరిగా వెరిఫికేషన్..

కొత్తగా ఆధార్‌కార్డు తీసుకునేవారికి పాస్‌పోర్టు వెరిఫికేషన్  మదిరిగా ఇంటికొచ్చి ఫిజికల్‌గా వెరిఫై చేయనున్నారు. 18 ఏళ్లు దాటిన వారికి ఈ నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఆధార్‌కార్డు తీసుకోవాలనుకునే వారు తమకు స్థానికంగా కేటాయించిన ఆధార్‌ కేంద్రాల్లో ఈ సర్వీస్‌ పొందొచ్చు…..

అయోధ్యలో తుది దశకు ఏర్పాట్లు ! కొత్త రైల్వేస్టేషన్ కూడా రెడీ..

అయోధ్యలో భవ్య రామ మందిరం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ప్రధాన గుడితో పాటు ఇతర కట్టడాల నిర్మాణం కూడా పూర్తయింది. జనవరి 22న రామమందిరంలో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహణకు ఆలయ ట్రస్ట్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ….

జమ్మూలో ఉగ్రవాదుల దాడి..

జమ్మూ కాశ్మీర్ లోని పూంఛ్ జిల్లా సూరన్ కోట్ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందినట్లు ఉన్నధికారులు….

న్యూ ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్..

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ ఢిల్లీలోని రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. న్యూ….

కోవిడ్ కొత్త వేరియంట్ లక్షణాలివే..

దేశంలో కరోనా సబ్ వేరియంట్ JN.1 ఉధృతి పెరుగుతోంది. దీని లక్షణాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇది సోకిన వారిలో జ్వరం, దగ్గు, జలుబు, గొంతు, తల, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోగ నిరోధక వ్యవస్థను….

శబరిమలలో చిన్నారులకు ప్రత్యేక గేటు..

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే చిన్నారులు సులభంగా దర్శనం పొందేందుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) ప్రత్యేక గేటును అందుబాటులోకి తెచ్చింది. ఈ గేటు ద్వారా చిన్నారులు దర్శనం పొందవచ్చు. ఈ గేటు వల్ల పొడవైన క్యూలైన్ల బాధ తప్పిందని….

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు..

దేశంలో మళ్లీ కోవిడ్-19 కొత్త సబ్ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతోంది. దాంతో అప్రమత్తమైన కేంద్రం కిస్మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పండుగల సందర్భంగా కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని….

అయోధ్యకు 1000 ప్రత్యేక రైళ్లు..

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిర దర్శనం కోసం రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1000కు పైగా ప్రత్యేక రైళ్లను నడపాలని యోచిస్తోంది. ఈ రైళ్ల ఆపరేషన్ జనవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రత్యేక….

కేరళలో కరోనా జేఎన్‌.1 కేసు నమోదు

కరోనా కొత్త వేరియంట్లు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. తాజాగా చైనాలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్‌.1 కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త సబ్‌వేరియంట్‌ను లక్సెంబర్గ్‌లో గుర్తించారు. తాజాగా ఈ సబ్‌వేరియంట్ జేఎన్‌.1 కేసు భారతదేశంలోనూ వెలుగు చూసింది. జేఎన్‌.1 కేసు కేరళలో నిర్ధారితమయ్యింది…..

ఆపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్ లలో భద్రతా లోపాలు: కేంద్రం..

యాపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, యాపిల్ వాచ్, మ్యాక్ బుక్, యాపిల్ టీవీ ఓఎస్, సఫారీ బ్రౌజర్‌లలో భద్రతా లోపాలను కేంద్ర ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-IN) గుర్తించింది. ఆపిల్ ఉత్పత్తుల్లోని లోపాలను హ్యాకర్లు ఉపయోగించుకుని కీలక….