Category: National

ఇక ఫాస్టాగ్స్‌కు ఉండవు.. వాహనదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేంద్రం.!

టోల్‌ ప్లాజా.. అన్ని జాతీయ, రాష్ట్రీయ రహదారులపై ఇవి మనకు కనిపిస్తాయి. పీపీపీ పద్ధతిలో రోడ్ల విస్తరణ చేపడుతున్న ప్రభుత్వాలు.. దానికి అయిన మొత్తాన్ని వాహనదారుల నుంచే వసూలు చేస్తున్నాయి. ఈమేరకు కాంట్రాక్టు సంస్థలు ఆయా రోడ్లపై టోల్‌ ప్లాజాలు ఏర్పాటు….

పీవీకి భారతరత్న…

ప్రత్యర్థిని గెలవాలి అంటే ఓడించడం ఒకటే మార్గం. కాకపోతే అలా ఓడించాలి అంటే చాలా కిటుకులు తెలిసి ఉండాలి. అలాంటి కిటుకులు ప్రదర్శిస్తున్నాడు కాబట్టే నరేంద్ర మోడీ రెండుసార్లు ప్రధానమంత్రి కా గలిగాడు. మూడోసారి కూడా ప్రధానమంత్రి అవుతాడని నమ్మకాన్ని సుస్థిరం….

ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి రైతుల మహాధర్నా.. ఆపేందుకు హుటాహుటిన వెళ్లిన కేంద్ర మంత్రులు..

పంజాబ్ రైతులు ఫిబ్రవరి 13, మంగళవారం ఢిల్లీ సరిహద్దుల్లో తలపెట్టిన మహాధర్నా నిరసనని అపేందుకు కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, అర్జున్, నిత్యానంద రాయ్ చంఢీగడ్ తరలివెళ్లారు. అక్కడ రైతు నేతలతో పరిష్కారం కోసం చర్చలు జరుపుతారని సమాచారం.   మూడేళ్ల….

AP

తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు..

తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటి వరకు వందే భారత్ లో కుర్చీ సేవలు మాత్రమే ఉండగా ప్రయాణికుల డిమాండ్ మేరకు స్లీపర్ కోచ్ లను ప్రవేశపెట్టనున్నారు. ప్రత్యేక సదుపాయాలతో కోచ్ లను రైల్వే అధికారులు….

మార్కెట్‌లోకి ‘భారత్‌ రైస్‌..’

భారత్‌ రైస్‌ను కేంద్రం మొదట భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(ఎన్‌ఏఎఫ్‌ఈడీ), భారతీ జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య(ఎన్‌సీసీఎఫ్‌) ద్వారా ముందుగా విక్రయించాని నిర్ణయించింది. భారత్‌ రైస్‌ ఇప్పుడే కావాలనుకునేవారు https://www.nafedbazaar.com/product-tag/online-shopping వెబ్‌సైట్‌ నుంచి బుక్‌….

లడఖ్‌లో తీవ్రమవుతున్న నిరసనలు..

కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న లడఖ్‌లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. తమ ప్రాంతానికి రాష్ట్ర హోదా డిమాండ్‌తో స్థానికులు ఆందోళనకు దిగారు. దీనిలో భాగంగా ఆదివారం లడఖ్ అంతటా బంద్‌కు పిలుపునిచ్చారు. గిరిజన రాష్ట్రంగా గుర్తింపు, స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు, లడఖ్-కార్గిల్‌లకు ఒక్కో….

అద్వానీకి భారతరత్న ..

బీజేపీ దిగ్గజ నేత. రాజకీయ కురవృద్ధుడు లాక్‌ కృష్ణ అధ్వానీకి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ. ఈ మేరకు ఆయన శనివారం(ఫిబ్రవరి 3న) ట్వీట్‌ చేశారు. ‘శ్రీ ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ఇస్తున్నామని ప్రకటించడం….

రైల్వేకు కొత్త సొబగులు.. బడ్జెట్‌లో రూ.2.55 లక్షల కోట్లు..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం(ఫిబ్రవరి 1న) పార్లమెంటులో 2024-25 మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రైల్వే, విమానయాన రంగాలకు కేటాయింపులపై కీలక ప్రకటన చేశారు. పీఎం గతిశక్తి పథం కింద మూడు కారిడార్లు నిర్మిస్తామని చెప్పారు. ఈసారి….

మధ్యంతర బడ్జెట్‌లో ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవీ..

బడ్జెట్‌ అనగానే చాలా మంది చూసేది ఏయే ధరలు పెరుగుతాయి.. వేటి ధరలు తగ్గుతాయి. పేద, మధ్య తరగతి ప్రజల దృష్టంతా వీటిపైనే ఉంటుంది. ఈ రెండే కావాలి. నిర్మలా సీతారామన్‌ గురువారం(ఫిబ్రవరి 1న) ప్రవేశపెట్టిన 2004-25 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో….

కేంద్ర మధ్యంతర బడ్జెట్.. ఈ అంశాలే కీలకం..

అమెరికా వృద్ధి రేటు నేలచూపులు చూస్తోంది. చైనా నిర్మాణరంగం ఊగిసలాటలో ఉంది. రష్యా_ ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. ఇరాన్, ఇరాక్, పాక్, పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కూడా సరిహద్దుల్లో దాడులు చేస్తోంది. సో.. ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒకచోట ఏదో….