Category: National

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ఒక్క రోజు ముందు.. కీలక ఉత్తర్వులు..

దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. ఇంకో నెల రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. మార్చి రెండో వారం నాటికి దీన్ని విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్/మేలల్లో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. కేంద్రంలో కొత్త….

వారంలోనే దేశ వ్యాప్తంగా సీఏఏ అమలు: కేంద్రమంత్రి సంచలన ప్రకటన..

పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై కేంద్రమంత్రి శంతను ఠాకూర్ సంచలన ప్రకటన చేశారు. సీఏఏ దేశ వ్యాప్తంగా వారం రోజుల్లోగా అమలు చేస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో దక్షిణ 24 పరగణాల జిల్లా కాక్‌ద్వీప్‌లో జరిగిన బహిరంగ సభలో….

జాజ్‌పూర్‌లో 123 అడుగుల భారీ శివుని విగ్రహం..

ఒడిశా రాష్ట్రం జాజ్‌పూర్‌లో 123 అడుగుల పొడవుతో భారీ శివుని విగ్రహం రూపు దిద్దుకుంటోంది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మార్చి 8న ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వరాహ క్షేత్ర అభివృద్ధి ప్రాజెక్టు కింద బైతరణి నది ఒడ్డున వరాహనాథ్ మందిరం….

దేశ చరిత్రలో తొలిసారి.. ఒకే గ్రామానికి 2 పద్మ అవార్డులు..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏటా రిపబ్లిక్ డే ముందు రోజు పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది పద్మ అవార్డులను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు ఎనిమిది అవార్డులు వచ్చాయి…..

విదేశీయులకు మన ‘పద్మా’లు..!

పద్మ అవార్డులను పద్మ విభూషణ్‌, పద్మ భూషణ్‌, పద్మశ్రీ అనే మూడు కేటగిరీల్లో అందిస్తున్నారు. కళలు, సమాజ సేవ, ప్రజా సబంధాలు, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు తదితర రంగాల్లో సేవలు అందించినవారికి గుర్తింపుగా ఈ….

అయోధ్యలో రాముడు మారిపోయాడా..? శిల్పి సంచలన వ్యాఖ్యలు..

అద్భుతమైన రూపం, చిరు దరహాసంతో దర్శనమిచ్చిన అయోధ్య రాముడిని చూసేందుకు భక్తులు భారీగా అయోధ్యకు తరలివస్తున్నారు. అయోధ్య రామ మందిరం, గర్భగుడిలో కొలువైన బాల రాముడు ఫోటోలతో సోషల్ మీడియా మారుమోగుతోంది . ఈ క్రమంలోనే అనేక రకాల వీడియోలు, ఫోటోలు….

వ్యవసాయ సమ్మెకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు…

దేశంలో పంటలకు కనీస మద్దతు ధర(Minimum Support Price) హామీ కల్పించే చట్టం అమలు కోసం బంద్ పాటించాలని రైతు సంఘాలు తీర్మానించాయి. ఈ మేరకు ఫిబ్రవరి 16న భారత్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ ప్రతినిధి రాకేశ్….

బాల రాముడి ప్రాణ ప్రతిష్ట…

సోమవారం అయోధ్యలోని రామాలయంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనంతరం ఆయన అక్కడ విశేషమైన పూజలు నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన క్రతువులో ఆయన పాల్గొన్నారు. పూజ సందర్భంగా కూడా ఆయన ఎటువంటి ఆహారం తీసుకోలేదు. అయునప్పటికీ ఎంతో….

రామాలయానికి ఉగ్రవాదుల బెదిరింపులతో అయోధ్యలో హైఅలర్ట్ నెలకొంది..

రామాలయానికి ఉగ్రవాదుల బెదిరింపులతో అయోధ్యలో హైఅలర్ట్ నెలకొంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. జైషే మహ్మద్ గ్రూపు హెచ్చరికలతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి.   జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి….

దేదీప్యమానం అయోధ్య బాల రాముడి దర్శనం.. ఫొటోలు వైరల్..

అయోధ్య రామ మందిరంలో బలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సమయం ఆసన్నమవుతోంది. మరో రెండు రోజుల్లో కన్నుల పండుగగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే విగ్రహాన్ని రెండు రోజుల కిందట గర్భగుడిలో చేర్చారు. ఈ విగ్రహాలకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి…..