నేడు భారత్ బంద్.. రైతు, కార్మిక సంఘాల పిలుపు….
రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), ఇతర కేంద్ర కార్మిక సంఘాలు నేడు(ఫిబ్రవరి 16)న దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. ఢిల్లీలో రైతుల నిరసనలు సాధారణ ప్రజలకు మరింత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. తమ డిమాండ్ల కోసం….








