Category: National

అయోధ్య బాలరాముడి ముఖం ఇలా ఉంటుంది.. వైరల్ పిక్..

తాజాగా అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా ఐదేళ్ల వయసున్న బాలరాముడి విగ్రహ ముఖరావింద చిత్రాలు బయటకు వచ్చాయి.   తొలుత ముఖానికి వస్త్రం కప్పి ఉన్న ఫొటోలు విడుదల కాగా.. ఇప్పుడు ఆయన ముఖ అరవిందం బయటకు వచ్చింది. మోము….

అయోధ్య రామాలయం.. కేంద్రం మరో వరం..

అయోధ్య రామాలయంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం దగ్గర పడుతోంది. జనవరి 22న సోమవారం మధ్యాహ్నం 12:29:08 గంటలకు అభిజిత్‌ లగ్నంలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే బాలరాముడి విగ్రహం బుధవారం అయోధ్యకు చేరుకుంది…..

కొర్బెవ్యాక్స్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి..

కొర్బెవ్యాక్స్ వ్యాక్సిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర జాబితా కింద ఆమోదించింది. ఈ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ లిమిటెడ్ (బీఈ) కంపెనీ తయారు చేసింది. ప్రొటీన్ సబ్యూనిట్ ప్లాట్‌ఫారమ్‌లో దేశీయంగా తయారు చేసిన తొలి కరోనా వ్యాక్సిన్….

భక్తుల కోసం ‘దివ్య్‌ అయోధ్య’ యాప్‌..

అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘దివ్య్ అయోధ్య’ యాప్‌ను విడుదల చేశారు. ఈ యాప్ ద్వారా నగరంలోని వివిధ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు. హోమ్‌స్టే, హోటళ్లు, గుడారాలు,….

హెచ్1బీ వీసాలో కీలక మార్పులు..

హెచ్1బీ వీసాలకు సంబంధించిన కీలక సమాచారంతో అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని ఆ ప్రకటన వెల్లడించింది. H1B వీసా దరఖాస్తుల కోసం ఆన్‌లైన్ ఫైలింగ్ ప్రక్రియ….

అయోధ్య రాముడి తాళం మరీ.. చేతితో తయారీ.. ఎన్ని కిలోల బరువంటే? విశేషాలివీ..

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. తమిళనాడు నుంచి గంటలు.. గుజరాత్‌ నుంచి అగర్‌బత్తి, నేపాల్‌ నుంచి కానుకలు సీతమ్మవారి ఊరి నుంచి కానుకలు, హైదరాబాద్‌ నుంచి గుడి తలుపులు, రాములవారి పాదాలు ఇలా ఒక్కో కానుక ఒక్కో ప్రత్యేకతను కలిగి….

అయోధ్యలో భద్రత కట్టుదిట్టం.. డ్రోన్లు, 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు…

అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ట్రస్ట్ అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రముఖులు, భక్తులు అయోధ్యకు చేరుకోనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు….

ఢిల్లీలో ఏఐసీసీ కీలక సమావేశం.. సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్..

ఢిల్లీలో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఇవాళ ఏఐసీసీ కీలక సమావేశం నిర్వహించింది. కర్ణాటక, తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు, లక్షద్వీప్, ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని లోక్‌సభ స్థానాల సమన్వయకర్తలతో ఏఐసీసీ నేతల చర్చలు జరిపారు.   అన్ని లోకసభ నియోజకవర్గాల పార్టీ….

అయోధ్య రామమందిరానికి భారీగా విరాళాలు.. ఇప్పటి వరకు ఎంత వచ్చాయో తెలుసా..?

త్వరలో ఆలయ ప్రారంభోత్సవం.. అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరంలో రామలాలాకు పట్టాభిషేకం జరగడానికి మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. భారతదేశంతోపాటు విదేశాల నుంచి కూడా రామభక్తులు రామాలయ నిర్మాణానికి భారీగా విరాళాలు ఇచ్చారు. విరాళాల వడ్డీతోనే ఆలయంలో మొదటి అంతస్తు….

గ్యాస్ సిలిండర్ పేలితే ఉచితంగా రూ.50 లక్షల బీమా..

కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు రూ. 50 లక్షల వరకు ఉచిత బీమా కల్పిస్తుంది. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు మరియు ఎల్‌పిజి పంపిణీదారుకు సమాచారం అందించాలి. వారు ఈ ఘటనపై క్షుణ్ణంగా….