రైల్వేకు కొత్త సొబగులు.. బడ్జెట్లో రూ.2.55 లక్షల కోట్లు..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం(ఫిబ్రవరి 1న) పార్లమెంటులో 2024-25 మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో రైల్వే, విమానయాన రంగాలకు కేటాయింపులపై కీలక ప్రకటన చేశారు. పీఎం గతిశక్తి పథం కింద మూడు కారిడార్లు నిర్మిస్తామని చెప్పారు. ఈసారి….









