Category: National

రైల్వేకు కొత్త సొబగులు.. బడ్జెట్‌లో రూ.2.55 లక్షల కోట్లు..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం(ఫిబ్రవరి 1న) పార్లమెంటులో 2024-25 మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రైల్వే, విమానయాన రంగాలకు కేటాయింపులపై కీలక ప్రకటన చేశారు. పీఎం గతిశక్తి పథం కింద మూడు కారిడార్లు నిర్మిస్తామని చెప్పారు. ఈసారి….

మధ్యంతర బడ్జెట్‌లో ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవీ..

బడ్జెట్‌ అనగానే చాలా మంది చూసేది ఏయే ధరలు పెరుగుతాయి.. వేటి ధరలు తగ్గుతాయి. పేద, మధ్య తరగతి ప్రజల దృష్టంతా వీటిపైనే ఉంటుంది. ఈ రెండే కావాలి. నిర్మలా సీతారామన్‌ గురువారం(ఫిబ్రవరి 1న) ప్రవేశపెట్టిన 2004-25 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో….

కేంద్ర మధ్యంతర బడ్జెట్.. ఈ అంశాలే కీలకం..

అమెరికా వృద్ధి రేటు నేలచూపులు చూస్తోంది. చైనా నిర్మాణరంగం ఊగిసలాటలో ఉంది. రష్యా_ ఉక్రెయిన్ యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. ఇరాన్, ఇరాక్, పాక్, పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కూడా సరిహద్దుల్లో దాడులు చేస్తోంది. సో.. ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒకచోట ఏదో….

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ఒక్క రోజు ముందు.. కీలక ఉత్తర్వులు..

దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించాయి. ఇంకో నెల రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. మార్చి రెండో వారం నాటికి దీన్ని విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. ఏప్రిల్/మేలల్లో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. కేంద్రంలో కొత్త….

వారంలోనే దేశ వ్యాప్తంగా సీఏఏ అమలు: కేంద్రమంత్రి సంచలన ప్రకటన..

పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై కేంద్రమంత్రి శంతను ఠాకూర్ సంచలన ప్రకటన చేశారు. సీఏఏ దేశ వ్యాప్తంగా వారం రోజుల్లోగా అమలు చేస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో దక్షిణ 24 పరగణాల జిల్లా కాక్‌ద్వీప్‌లో జరిగిన బహిరంగ సభలో….

జాజ్‌పూర్‌లో 123 అడుగుల భారీ శివుని విగ్రహం..

ఒడిశా రాష్ట్రం జాజ్‌పూర్‌లో 123 అడుగుల పొడవుతో భారీ శివుని విగ్రహం రూపు దిద్దుకుంటోంది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మార్చి 8న ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వరాహ క్షేత్ర అభివృద్ధి ప్రాజెక్టు కింద బైతరణి నది ఒడ్డున వరాహనాథ్ మందిరం….

దేశ చరిత్రలో తొలిసారి.. ఒకే గ్రామానికి 2 పద్మ అవార్డులు..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏటా రిపబ్లిక్ డే ముందు రోజు పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది పద్మ అవార్డులను ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు ఎనిమిది అవార్డులు వచ్చాయి…..

విదేశీయులకు మన ‘పద్మా’లు..!

పద్మ అవార్డులను పద్మ విభూషణ్‌, పద్మ భూషణ్‌, పద్మశ్రీ అనే మూడు కేటగిరీల్లో అందిస్తున్నారు. కళలు, సమాజ సేవ, ప్రజా సబంధాలు, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు తదితర రంగాల్లో సేవలు అందించినవారికి గుర్తింపుగా ఈ….

అయోధ్యలో రాముడు మారిపోయాడా..? శిల్పి సంచలన వ్యాఖ్యలు..

అద్భుతమైన రూపం, చిరు దరహాసంతో దర్శనమిచ్చిన అయోధ్య రాముడిని చూసేందుకు భక్తులు భారీగా అయోధ్యకు తరలివస్తున్నారు. అయోధ్య రామ మందిరం, గర్భగుడిలో కొలువైన బాల రాముడు ఫోటోలతో సోషల్ మీడియా మారుమోగుతోంది . ఈ క్రమంలోనే అనేక రకాల వీడియోలు, ఫోటోలు….

వ్యవసాయ సమ్మెకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు…

దేశంలో పంటలకు కనీస మద్దతు ధర(Minimum Support Price) హామీ కల్పించే చట్టం అమలు కోసం బంద్ పాటించాలని రైతు సంఘాలు తీర్మానించాయి. ఈ మేరకు ఫిబ్రవరి 16న భారత్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ ప్రతినిధి రాకేశ్….