Category: National

ఆదిత్య ఎల్1 సూర్యుడికి సమీపానికి చేరిన వేళ..

సూర్యుడిపై అధ్యయనాలను చేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో పంపించిన ఆదిత్య ఎల్1 (Aditya L1) తన గమ్యస్థానానికి చేరింది. ప్రయోగించిన తేదీ నుంచి 126వ రోజున నిర్దేశిత గమ్య స్థానం లాగ్రాంజ్ పాయింట్ 1కు చేరుకుంది. ఈ విషయాన్ని….

యూపీఐ యాప్ వినియోగదారులకు అలర్ట్…

దేశంలో డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరిగిపోయాయి. యూపీఐ చెల్లింపుల్లో ఇండియా అగ్రస్థానంలో ఉంది. యూపీఐ పేమెంట్లు భారీగా పెరుగుతోన్నాయి. రూ.5 నుంచి లక్ష రూపాయల వరకు యూపీఐ చెల్లింపులు చేస్తున్నారు. చిన్న కిరణా దుకాణం నుంచి పెద్ద పెద్ద మాల్స్ కూడా….

న్యూ ఇయర్ వేళ మరో ప్రయోగం.. నింగిలోకి దూసుకెళ్లనున్న ఎక్స్‌ పో రాకెట్..

న్యూ ఇయర్‌ వేళ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. అంతరిక్ష అధ్యయంలో భాగంగా జనవరి 1న ఉదయం 9 గంటల 10 నిమిషాలకు శ్రీహరి కోట నుంచి ఎక్స్‌ పో రాకెట్‌ను నింగిలోకి పంపనుంది. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ వంటి….

లీటర్ పెట్రోల్‌పై రూ.6–10 త‌గ్గింపు..?

సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో అధిక పెట్రో ధరల నుంచి ప్రజానీకానికి ఉపశమనం కల్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్‌ ధరలను లీటర్‌కు రూ.6–10 తగ్గించే దిశంగా మోదీ స‌ర్కార్ అడుగులు వేస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత….

సైనికులపై దాడిని ఉపేక్షించం.. ఉగ్రవాదులకు రాజ్‌నాథ్‌ సింగ్ హెచ్చరిక..

ప్రతి సైనికుడు తమకు కుటుంబ సభ్యుడితో సమానమని, ప్రతి భారతీయుడి భావన ఇదేనని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న రెండు సైనిక వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సంగతి….

దేశంలో కరోనా కలవరం.. పెరుగుతున్న జేఎన్‌.1 వేరియంట్ కేసులు..

దేశంలో కొవిడ్‌ కొత్త సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా మరో ఆరు కేసులు నమోదయ్యాయి. దాంతో మంగళవారం నాటికి జేఎన్‌.1 మొత్తం కేసుల సంఖ్య 69కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. అత్యధికంగా గోవాలోనే….

అయోధ్య వెళ్లే తెలుగు, తమిళ భక్తుల కష్టాలు తీరినట్టే.?

రామ మందిర ప్రతిష్ట నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 2024 జనవరి 22న కార్యక్రమం వేడుకగా జరగనుంది. భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వెయ్యికి పైగా రైళ్లను నడపాలని….

కొత్తగా ఆధార్‌కార్డు తీసుకునేవారికి పాస్‌పోర్టు మదిరిగా వెరిఫికేషన్..

కొత్తగా ఆధార్‌కార్డు తీసుకునేవారికి పాస్‌పోర్టు వెరిఫికేషన్  మదిరిగా ఇంటికొచ్చి ఫిజికల్‌గా వెరిఫై చేయనున్నారు. 18 ఏళ్లు దాటిన వారికి ఈ నిబంధన వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఆధార్‌కార్డు తీసుకోవాలనుకునే వారు తమకు స్థానికంగా కేటాయించిన ఆధార్‌ కేంద్రాల్లో ఈ సర్వీస్‌ పొందొచ్చు…..

అయోధ్యలో తుది దశకు ఏర్పాట్లు ! కొత్త రైల్వేస్టేషన్ కూడా రెడీ..

అయోధ్యలో భవ్య రామ మందిరం పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ప్రధాన గుడితో పాటు ఇతర కట్టడాల నిర్మాణం కూడా పూర్తయింది. జనవరి 22న రామమందిరంలో విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహణకు ఆలయ ట్రస్ట్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ….

జమ్మూలో ఉగ్రవాదుల దాడి..

జమ్మూ కాశ్మీర్ లోని పూంఛ్ జిల్లా సూరన్ కోట్ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు మెరుపు దాడికి దిగారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందినట్లు ఉన్నధికారులు….