బాల రాముడి ప్రాణ ప్రతిష్ట…
సోమవారం అయోధ్యలోని రామాలయంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనంతరం ఆయన అక్కడ విశేషమైన పూజలు నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన క్రతువులో ఆయన పాల్గొన్నారు. పూజ సందర్భంగా కూడా ఆయన ఎటువంటి ఆహారం తీసుకోలేదు. అయునప్పటికీ ఎంతో….










